CM KCR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) తెలంగాణ భవన్ ( Telangana Bhavan ) కు చేరుకున్నారు. మహారాష్ట్ర ( Maharashtra ) కు చెందిన రైతు సంఘం కీలక నేత శరద్ జోషి ప్రణీత్ ( sharad joshi praneeth ) తో పాటు పలువురు రైతు నేతలు సీఎం కేసీఆర్ స�
Jagtial | జగిత్యాల : బీఆర్ఎస్ పార్టీ ( BRS Party ) కి చెందిన సీనియర్ నాయకులు బండారి నరేందర్ ( Bandari Narender ) గుండెపోటు( Heart Stroke )తో మృతి చెందారు. జగిత్యాల పట్టణం ( Jagtial Town )లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా తెలంగాణ తల్లి �
CM KCR | హైదరాబాద్ : శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) తెలంగాణ భవన్ ( Telangana Bhavan ) కు రానున్నారు. మహారాష్ట్ర ( Maharashtra ) కు చెందిన రైతు సంఘం కీలక నేత శరద్ జోషి ప్రణీత్ ( sharad joshi praneeth ).. సీఎం కేసీఆర్ స
హైదరాబాద్ నగరంలో నిర్మించే కాపు భవన్ నిర్మాణానికి తన వంతుగా రూ.20 లక్షలు విరాళంగా అందజేస్తున్నట్టు బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రకటించారు.
బీఆర్ఎస్ కార్యకర్తలే తన బలం, బలగమని, మీ కోసం, అభివృద్ధి కోసం కృషి చేస్తానని, ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భరోసా ఇచ్చారు. దేశ ప్రధానిగా మోదీకి ప్రజలు అవకాశమ
అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లలాంటివని, వీటిని చూసే పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు గులాబీ పార్టీలోకి వలసలొస్తున్నారని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని 34వ వార్డు కౌన్స�
రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్దే అధికారం. ద్వితీయ స్థానం కోసమే కాంగ్రెస్ , బీజేపీలు పోటీపడుతున్నాయి. ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. రాష్ట్రంలో విపక్షాలు చేస్తున్న యాత్రలను ప్రజలు పట్టిం�
BRS Party | సిద్దిపేట : బీఆర్ఎస్ పార్టీ కన్నతల్లి లాంటిది.. కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని పార్టీ శ్రేణులకు మంత్రి హరీశ్రావు( Minister Harish Rao ) పిలుపునిచ్చారు. కార్యకర్తల మధ్య చిన్నచిన్న విభేదాలు ఉంటే �
ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని, కార్యకర్తలే పార్టీకి బలమని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం అమీర్పేట్ గ్రామంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం�
జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్�