KCR | పాట్నా, మార్చి 19: తెలంగాణ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసలు కురిపించారు. బీహార్ పర్యటనలో ఉన్న ఆయన కిసన్ఘంజ్ జిల్లాలో ఆదివారం విలేకరుల
బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతానికి కృషి చేద్దామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం రామన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.
బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఈసారి కూడా గులాబీ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమ�
రైతురాజ్యమే సీఎం కేసీఆర్ ధ్యేయమని, మరోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎల్.రమణ పిలుపునిచ్చారు.
Minister Jagadish Reddy | సూర్యాపేట : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC kavitha ) విషయంలో ఈడీ( ED ) తన పరిధిని మించి ప్రవర్తిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి( Minister Jagadish Reddy ) ధ్వజమెత్తారు. చట్ట ప్రకారం విచారణ జ
BRS MLAs | ఢిల్లీ మద్యం పాలసీ వివాదంలో ఎమ్మెల్సీ కవితపై ఈడీ, కేంద్ర ప్రభుత్వం తీరును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఖండిస్తున్నారు. ఈడీ విచారణ నేపథ్యంలో కవితకు మద్దతుగా నిలబడేందుకు బీఆర్ఎస్ కార్యకర్త�
Y Satish Reddy | సోషల్ మీడియా( Social Media ) కేసుకే భయపడి కోర్టుకెళ్లిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్( Dharmapuri Arvind ) కు.. తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత( Kavitha )పై విమర్శలు చేసే అర్హత లేదని రెడ్ కో చైర్మన్ వై. �
Minister KTR | కామారెడ్డి : జుక్కల్( Jukkal ) నియోజకవర్గంలో అమలవుతున్న పథకాలు మహారాష్ట్ర( Maharashtra ), కర్ణాటక( Karnataka )లో అమలవుతున్నాయా..? అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) ప్రశ్నించారు. రైతుబ�