సామాన్యుల నడ్డివిరిచేలా కేంద్రం ప్రభుత్వ చర్యలు ఉన్నాయని, మరోసారి గ్యాస్ ధరల పెంచిన మోదీ సర్కారుకు గద్దె దిగే రోజులు దగ్గర పడ్డాయని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మండిపడ్డారు.
హైదరాబాద్ అంబర్పేట డివిజన్లోని బీజేపీ జెండా బస్తీవాసులు కుటుంబాలతో సుమారు 500 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అంబర్పేట డివిజన్ ప్రేమ్నగర్లో బీఆర్ఎస్ నాయకుడు రావుల ప్రవీణ్పటేల్ ఆధ్వర్యంలో ఏ
BRS Party | హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్లో చేరికల పరంపర కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్ర( Maharashtra ) నుంచి వివిధ పార్టీలకు చెందిన నేతలు సీఎం కేసీఆర్( CM KCR ) సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యే వసంత్ �
కార్పొరేట్ల సర్కార్గా పిలువబడుతున్న కేంద్రంలోని మోదీ సర్కార్ మరోసారి సామాన్యులపై విరుచుకుపడింది. బీదసాద తేడా లేకుండా వినియోగించే వంట గ్యాస్ ధరను అమాంతం పెంచేసింది.
పేదలను దోచి పెద్దలకు పెడుతున్న కేంద్ర సర్కార్ ఆది నుంచి సంపన్నులకు కొమ్ముకాస్తూ పేదల నడ్డి విరుస్తున్నది. ఇదివరకే పలుమార్లు చమురు ధరలు పెంచగా, మంగళవారం మరోసారి గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచి ప్రజ�
Minister KTR | ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రతిసారి గ్యాస్ సిలిండర్( Gas Cylinder ) ధరలను పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) ధ్వ�
BRS Party | దేశ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ను (BRS) స్థాపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR).. పార్టీ విస్తరణపై దృష్టిసారించారు. ముఖ్యంగా రాష్ట్రంతోపాటు దేశ రాజకీయాలపై పూర్తి ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఇత�
Mirza Rahmat Baig | హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మజ్లీస్ పార్టీకి చెందిన అభ్యర్థి మిర్జా రహమత్ బేగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి ప్రియాంక అలా రహమత్ బేగ్కు ధ్రువీక�
BRS Party | తెలంగాణ హోంమంత్రి మహముద్ అలీ సమక్షంలో మహారాష్ట్ర నాగ్పూర్ వాసులు భారత్ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నాసిర్ ఖాన్, సమీర్ షేక్, అజహార్ షేక్, రశీక్ ఖాన్తో పాటు పలువురుకి మహ�