గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మక అడుగు లు.. గెలుపు గుర్రాలకే టికెట్లు.. కీలక నేతలైన కేటీఆర్, హరీశ్రావు ప్రచార హోరు.. ముఖ్య ప్రజాప్రతినిధులు, మాజీల బాధ్యతలు.. క్యాడర్లో పట్టుదల, తపన.. వెరసి రాష్ట్రవ్యాప్త మున్స�
సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి నిలబడిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఎత్తుకెళ్లి గంటల్లోనే కాంగ్ర
మున్సిపల్ ఎన్నికల్లో తలపడనున్న అభ్యర్థులెవరో తేలిపోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఒక కార్పొరేషన్, ఏడు మున్సి పాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం మంగళవారం ముగిసింది.
కొడంగల్లో జరిగే మున్సిపల్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయం తెలంగాణ రాష్ర్టానికి ఆదర్శంగా నిలుస్తాయని బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు గట్టు రాంచంద్రారావు తెలిపారు.
పంచాయతీ ఎన్నికలు అధికార కాం గ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని గుంపుమీడియా ఊదరగొట్టనా, రేవంత్ పాలనా వైఫల్యంతో విసిగిన ప్రజలు పల్లెపోరులో తమ తీర్పును స్పష్టంగా చెప్పేశారు.
తొలి విడత పంచాయతీ పోరులో గులాబీ దళం హోరెత్తించింది. అధికారపక్షానికి గట్టిపోటీ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లో కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులకు పోటాపోటీగా స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటింది
గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను సర్పంచ్లుగా గెలిపించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. బుధవారం వికారాబాద్ మండలం పులుమద్ది, మోమిన్పేట మండలం లచ్చ
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని అన్నాసాగర్లో ఆయన నివాసంలో వివిధ మండలాల ముఖ్యనాయకులతో ప్రత్యేక సమ�
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కలిసికట్టుగా పని చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నివాసంలో హన్వాడ మండల బీఆర్ఎస్ ప�