తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ప్రతినిధుల సభ కొనసాగుతున్నది. పార్టీ ప్రతినిధులు పలు తీర్మానాలపై చర్చించి, ఆమోదం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్ర
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ప్రతినిధుల సభ కొనసాగుతున్నది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్
ఉద్యమ నాయకుడు కేసీఆర్ సారథ్యంలో 22 ఏండ్ల క్రితం పురుడుపోసుకున్న ఉద్యమ పార్టీ, స్వరాష్ట్ర గమ్యాన్ని ముద్దాడి నేటి బంగారు తెలంగాణకు బాటలు వేసిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. అనతికాలంలోనే ప్రజల ఆక�
తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి (BRS) ఆవిర్భావ దినోత్సవ సంబురాలు జరుగుతున్నాయి. తెలంగాణ భవన్ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR).. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ �
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ (BRS) ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన బీఆర్ఎస్ ప్రతినిధుల సభ మరికాసేపట్లో ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ (Telangana Bhavan) చేరుకు
బీఆర్ఎస్ (BRS) పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని (Formation day) పురస్కరించుకుని నిర్మల్ (Nirmal) నియోజకవర్గంలో ఊరూవాడల గులాబీ జెండా పండుగను వేడుకగా జరుపుకున్నారు. పల్లె, పట్నం అనే తేడా లేకుండా పండుగా వాతావరణంలో బీఆర్ఎస�
BRS | రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించనున్నది. ప్రతి సభలో మూడు వేల నుంచి 3,500 మంది కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఎన్నికల సంవత్�
Telangana | సరిగ్గా ఇరువై రెండేండ్ల కింద. 2001 కరీంనగర్లో జరిగిన టీఆర్ఎస్ సింహగర్జన సభ కవరేజీ కోసం మీడియా వాళ్లను తీసుకుపోవడానికి బస్సులు పెట్టారు. సభను కవర్ చేసే డ్యూటీ నాకు వేయకపోయినా సెలవు పెట్టీ మరి నేను క�
మండలకేంద్రంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆ విర్భావ వేడుకలను ఆ పార్టీ మండల అధ్యక్షుడు భూపతిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద జాతీ య రహదారిపై పటాకులు కాల్చి, మిఠాయిలు తినిప�
టీఆర్ఎస్ను బీఆర్ఎస్ గా మారుస్తూ ఎన్నికల సంఘం ప్రకటించడంతో శుక్రవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా సంబురాలు అంబురాన్నంటాయి తెలంగాణ భవన్లో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ బీఆర్ఎస్ జెండాను ఆ�
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావంపై శుక్రవారం జిల్లావ్యాప్తంగా గులాబీ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. దేశ్కీ నేత కేసీఆర్, జై బీఆర్ఎస్ నినాదాలతో హోరెత�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ దేశ నవ శకానికి నాంది పలుకనున్నదని రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసన సభావ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
భారత రాష్ట్ర సమితి అవతరణ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చి, మిఠాయిలు తినిపించుకొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా పలువురు ప�