రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, వారి సమస్యలకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు డిమాండ్ చేశారు.
శాసనసభ ఎన్నికల ప్రచార పర్వాన్ని బీఆర్ఎస్ అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉదయం నుంచే మేళతాళాలు, మహిళల కోలాటాలు, కార్యకర్తల నినాదాల మధ్య రోడ్ షోలు నిర్వహించారు. ర్యాలీలు, ఆత్మీయ సమావేశా�
బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే రూ.400లకే గ్యాస్ సిలిండర్, ‘సౌభాగ్యలక్ష్మీ’ పథకం ద్వారా అర్హులైన మహిళలకు నెలకు రూ. 3000లు అందిస్తారని జడ్పీటీసీ పట్లోరి మాధవి అన్నారు. బుధవారం మండలంలోని గవ్వలపల్లిలో మెదక్ �
స్వరాష్ట్రంలో పదేండ్లుగా మిర్యాలగూడ పట్టణాభివృద్ధే ధ్యేయంగా పని చేశానని, ప్రజలు మరోమారు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని, మరోసారి ఆఆదరించాలని రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి దేవీప్రసాద్రావు, టీఎస్ఐడీసీ చైర్మన్ తన్వీర్�
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు రూపొందించి ప్రతి ఇంటికీ ఏదో ఒక సంక్షేమ ఫలం అందజేస్తున్నట్లు జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డి పేర్కొన్నారు.
స్వరాష్ట్రంలో మహిళా వికాసానికి పెద్దపీట లభిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మహిళా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయి. సర్కార్ చేయూతతో ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మహిళలు దూసుకుప�
అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా గురుకులాలను ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. తాజాగా ప్రకటించిన మ్యానిఫెస్టోలో ఈ అంశం చేర్చగా, మరికొంతమంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. రాష్ట్రంలో పేదింటి ప�
సామాన్యుల బాధలు గుర్తెరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరో మానవీయ పథకానికి రూపకల్పన చేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్ పేదల ఇండ్లల్లో క్రమంగా గ్యాస్ పొయ్యిలను ఆర్పే ప్రయత్నాలు చేస్తుంటే సీఎం కేసీఆర్ విరుగ�