పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన స్వాతిరెడ్డి భర్తతో ఇండోనేషియాలో సెటిలైంది. ఇప్పుడు మళ్ళీ ‘పంచతంత్రం’ తో టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తోంది. ఇందులో పద్మశ్రీ బ్రహ్మానందం , సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మ
ఒకప్పుడు టీవీలో అడ్వర్టయిజ్మెంట్ వస్తుందంటే, అందులో అమితాబ్ బచ్చన్లూ, మహేశ్ బాబులూ కనబడేవారు. సబ్బులు, క్రీములు, పౌడర్లకు అయితే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఫామ్లో ఉన్న హీరోయిన్లంతా దర్శనమిచ్చ�
సీనియర్ కమెడీయన్ బ్రహ్మానందం ఈ మధ్య కాలంలో స్క్రీన్ పై ఎక్కువగా కనిపించడం లేదు. ఒకప్పుడు ఏడాదికి 20 సినిమాలకు పైగానే నటించిన బ్రహ్మి.. ఇప్పుడు కనీసం 3 సినిమాలు కూడా చేయడం లేదు. మధ్యలో అనారోగ్యం కారణంగా సిని�