తీరిక లేని షెడ్యూల్ వల్ల తాను మానసికంగా, శారీరకంగా చాలా అలసిపోయానని ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. వార్నర్ త్వరలోనే ఆసీస్ జట్టుతో భారత పర్యటనకు రానున్నాడు. . ఫిబ్ర�
అంతర్జాతీయ క్రికెట్లో తాను ఎదుర్కొన్నవాళ్లలో ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ కష్టమైన బౌలర్ అని చెప్పిన పూజారా. మునుపటి తరం బౌలర్లలో మెక్గ్రాత్ను ఫేస్ చేయాలని ఉందని చెప్పాడు.
సచిన్, కోహ్లీలో ఎవరు ఉత్తమ ఆటగాడు? అని ఉస్మాన్ ఖవాజా అడిగిన ప్రశ్నకు ఆసీస్ కెప్టెన్ కోహ్లీ అని బదులిచ్చాడు. సచిన్తో తాను ఒకే ఒక టీ20లో తలపడ్డానని చెప్పాడు. భీకర ఫామ్లో ఉన్న కోహ్లీకే తన ఓటు అన
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీకి సన్నద్ధం కావడానికి కోహ్లీ, రోహిత్లు రంజీ మ్యాచ్ ఆడాలని మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సూచించాడు. దాంతో మొదటి టెస్టులో ఒత్తిడికి లోనవకుండా ఆడతారని అతను అభిప్రాయం వ్య�
టీమిండియా, ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అభిమానులకు శుభవార్త. ఇకనుంచి ఇరు దేశాల మధ్య జరుగబోయే టెస్టుల సంఖ్య పెరగనుంది. ఇన్నాళ్లు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (ఇండియా-ఆస్ట్రేలియా మధ్య నిర్వహిస్తున్న టెస్టు సిరీ�
టీమిండియా పేసర్, టెస్టులలో రెగ్యులర్ బౌలర్ గా మారిన మహ్మద్ సిరాజ్ 2021 లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అరంగేట్రం చేసి అదరగొట్టాడు. సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్ లో ఉన్న తన తండ్రి అనారోగ్యం�