Vaishnavi Chaitanya | తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల మహోత్సవాలు హైదరాబాద్ నగరంలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సికింద్రాబాద్లోని ప్రసిద్ధ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని ప్రముఖ ట�
దర్శక,నిర్మాత ఎంఎస్ రాజు రూపొందించిన డివైన్ మిస్టిక్ థ్రిల్లర్ ‘అగధ’. కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్రెడ్డి ప్రధానపాత్రధారులు. ఆగస్ట్ 14న సినిమా విడుదల కానున్నది.
పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం జాతర దినం కావడంతో భక్తులు తెలంగాణ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ�
Srisailam Temple | శ్రీశైల క్షేత్ర గ్రామదేవతకు దేవస్థానం తరఫున అంకాళమ్మవారికి శుక్రవారం బోనం సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని కసాబ్గల్లీలో ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ దండు నీతూకిరణ్ ముఖ్య అతిథిగా హాజరై బోనం ఎత్తుకున్నారు. అందంగా బోనాలను అ�
భక్తి శ్రద్ధ్దలతో ఘట్మైసమ్మ జాతర హాజరైన మంత్రి మల్లారెడ్డి, ప్రజాప్రతినిధులు ఘట్కేసర్ ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ ఘట్ మైసమ్మ జాతర ఆదివారం భక్తి శ్రద్ధ్దలతో జరిగింది. ఈ సందర్భంగా భక్తులు కరోనా నిబంధనల�
పెద్దేముల్ : మండల పరిధిలోని గాజీపూర్, గొట్లపల్లి గ్రామాల్లో గ్రామ దేవతలు బోనమ్మలకు గ్రామస్తులు గురువారం అంగరంగ వైభవంగా బోనాలు తీశారు. బోనమ్మ బోనాల పండుగలో భాగంగా ఆయా గ్రామాల ప్రజలు ఉదయాన్నే నిద్రలేచి
మన్సూరాబాద్ : తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిత్యం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త తెలిపా