పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం జాతర దినం కావడంతో భక్తులు తెలంగాణ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ�
Srisailam Temple | శ్రీశైల క్షేత్ర గ్రామదేవతకు దేవస్థానం తరఫున అంకాళమ్మవారికి శుక్రవారం బోనం సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని కసాబ్గల్లీలో ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ దండు నీతూకిరణ్ ముఖ్య అతిథిగా హాజరై బోనం ఎత్తుకున్నారు. అందంగా బోనాలను అ�
భక్తి శ్రద్ధ్దలతో ఘట్మైసమ్మ జాతర హాజరైన మంత్రి మల్లారెడ్డి, ప్రజాప్రతినిధులు ఘట్కేసర్ ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ ఘట్ మైసమ్మ జాతర ఆదివారం భక్తి శ్రద్ధ్దలతో జరిగింది. ఈ సందర్భంగా భక్తులు కరోనా నిబంధనల�
పెద్దేముల్ : మండల పరిధిలోని గాజీపూర్, గొట్లపల్లి గ్రామాల్లో గ్రామ దేవతలు బోనమ్మలకు గ్రామస్తులు గురువారం అంగరంగ వైభవంగా బోనాలు తీశారు. బోనమ్మ బోనాల పండుగలో భాగంగా ఆయా గ్రామాల ప్రజలు ఉదయాన్నే నిద్రలేచి
మన్సూరాబాద్ : తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిత్యం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త తెలిపా