కన్నడ సోయగం రష్మిక మందన్న తారాపథంలో దూసుకుపోతున్నది. దక్షిణాదితో పాటు హిందీలో కూడా ఈ భామ జోరు చూపిస్తున్నది. ‘పుష్ప’ విజయంతో రష్మిక మందన్న జాతీయ స్థాయిలో పాపులర్ అయింది.
షారుఖ్ఖాన్ కథానాయకుడిగా నటించిన ‘పఠాన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల్ని సృష్టిస్తున్నది. 18రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 930కోట్ల వసూళ్లను సాధించింది.
Kangana Ranaut | నవాజుద్దీన్ సిద్దిఖీ వ్యవహారం ఇప్పుడు బీటౌన్లో హాట్ టాపిక్గా మారింది. నవాజుద్దీన్పై అతని భార్య ఆలియా సంచలన వ్యాఖ్యలు చేయడం, అతనిపై కేసు పెట్టడం సంచలనంగా మారింది.
Kiara Advani | ఎట్టకేలకు బాలీవుడ్ లవ్బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా - కియారా అద్వానీ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్ జైసల్మేర్లోని సూర్యగఢ్ ప్యాలెస్లో కుటుంబసభ్యులు, సన్నిహితుల స�
Mrunal Thakur | సీతారామం సినిమాతో టాలీవుడ్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది మరాఠీ భామ మృణాల్ ఠాకూర్. ఈ ఒక్క సినిమా తెచ్చిన పాపులారిటీతో ఇప్పుడు ఈమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
Rakul Preet Singh | రకుల్ ప్రీత్సింగ్ ఇప్పుడు గ్లామర్ బొమ్మ కాదు. డ్యూయెట్లకే పరిమితమైన నటి కాదు. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటున్నది. ప్రయోగాలకు సిద్ధపడుతున్నది. తాజాగా విడుదలైన ‘ఛత్రివాలీ’ అందుకు ఉదాహరణ.
sukesh chandrasekhar | చాహత్ ఖన్నా ( Chahatt Khanna ) చేసిన తప్పుడు ఆరోపణల కారణంగా తన పరువు పోయిందని.. మానసికంగా తీవ్ర క్షోభ అనుభవించానని సుఖేశ్ పేర్కొన్నాడు.
Alt Balaji | ఏక్తా కపూర్ అభిమానులకు షాక్ ఇచ్చింది. 2017లో ప్రారంభించిన ఓటీటీ ప్లాట్ఫారమ్ ఆల్ట్ బాలాజీ (Alt Balaji) బాధ్యతల నుంచి ఏక్తాతో పాటు ఆమె తల్లి శోభా కపూర్ సైతం తప్పుకున్నారు.
దివంగత అందాల తార శ్రీదేవి జీవిత చరిత్ర పుస్తక రూపంలో రానుంది. అసమాన అభినయం, అందచందాలతో దేశవ్యాప్తంగా అభిమానగణాన్ని సంపాదించుకున్న శ్రీదేవి జీవితంలోని ఆసక్తికరమైన అంశాల్ని పొందుపరుస్తూ ప్రముఖ రచయిత, పర
BOLLYWOOD | బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్, తన మాజీ ప్రియురాలు సారా అలీ ఖాన్ మళ్లీ కలిసారు. నాలుగేళ్ల క్రితం ఈ మాజీ ప్రేమ జంట విడిపోగా.. తాజాగా మళ్లీ కలిసినట్లున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వ
Janhvi Kapoor | తనపై వస్తున్న ట్రోల్స్ చూసి చూసి విసిగిపోయానని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. ఎంత కష్టపడి పనిచేసినా కొంతమంది కావాలనే తప్పులు వెతుకుతున్నారని వాపోయింది. ఎప్పుడూ సూటిపోటి మాటలతో బాధపెడుతున్నారన�
కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రాల వివాహం రాజస్థాన్లో వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. వివాహం అనంతరం బుధవారం ఈ కొత్త జంట ఢిల్లీ చేరుకుంది.విమానాశ్రయం వద్ద మీడియా మిత్రులను కలిసింది. ఈ సందర్భంగా