Nayanthara | ‘జవాన్' చిత్రంతో బాలీవుడ్లోకి అరంగేట్రం చేసింది అగ్ర కథానాయిక నయనతార. గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధిస్తున్నది.
Karthik Aryan | ‘ఆషికీ’ సిరీస్ బాలీవుడ్లో పాపులర్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఫ్రాంఛైజీలో ‘ఆషికీ-3’ రాబోతున్నది. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ కథానాయకుడిగా నటించబోతున్నాడు.
బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్కుమార్ తాజా చిత్రం ‘మిషన్ రాణిగంజ్' ఫస్ట్లుక్ను గురువారం విడుదల చేశారు. టినూ సురేష్ దేశాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బొగ్గు గనుల నేపథ్య కథాంశంతో తెరకెక్కించారు.
Atlee | 2013లో ఆర్య హీరోగా వచ్చిన రాజా రాణి (Raja Rani) చిత్రంతో డైరెక్టర్గా డెబ్యూ ఇచ్చాడు ఆట్లీ (Atlee). ఎంట్రీలోనే రూ.84 కోట్లు వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచాడు. చేసింది అట్లీ లీడింగ్ స్టార్హ
Raabta music video | ది కేరళ స్టోరీ (The Kerala Story) సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది ముంబై భామ ఆదా శర్మ (Adah Sharma) . సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆదాశర్మ తాజాగా Raabtaమ్యూజిక్ వీడియోతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Jawan | జీరో సినిమాతో డిజాస్టర్ అందుకున్న బీటౌన్ బాద్షా షారుఖ్ఖాన్ (Shah Rukh Khan) లాంగ్ గ్యాప్ తర్వాత పఠాన్ సినిమాతో సిల్వర్ స్క్రీన్పై గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చి మరోసారి తన స్టామినా ఏంటో బాక్సాఫీస్కు రుచి చ�
‘ఆర్ఆర్ఆర్'తో పాన్ వరల్డ్ స్టార్గా ఎదిగిన రామ్చరణ్, తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ల ఎన్నిక విషయంలో అందుకు తగ్గట్టే అడుగులు వేస్తున్నారు. ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో ఆయన నటిస్తున్న విషయం తెలిస
బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్ఖాన్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, కథానాయిక నయనతారతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయ�
Jawan | సినిమాలు తీయడం కంటే జనాలను థియేటర్కి రప్పించటం ఇప్పుడు పెద్ద టాస్క్. దానికోసం దర్శక నిర్మాతలు, హీరోలూ పడుతున్న పాట్లు అన్నీఇన్నీకావు. పెద్ద పెద్ద సూపర్స్టార్లు సైతం ప్రేక్షకులతో ఇంటరాక్టవుతూ, వార
NTR | ఒకవైపు స్టార్గా మరోవైపు నటుడిగా సినిమా సినిమాకు ఎదుగుతూ తాతకు తగ్గ మనవడు అనిపించుకుంటున్నాడు ఎన్టీఆర్. ‘ఆర్ఆర్ఆర్' సినిమాతో నటుడిగా ఆయన ఖ్యాతి ప్రపంచానికి తెలిసింది. ప్రస్తుతం బాలీవుడ్లో కూడా
Gadar-2 | ‘గదర్-2’ చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర కొనసాగిస్తున్నది. సన్నీడియోల్, అమీషాపటేల్ జంటగా నటించిన ఈ సినిమా అత్యంత వేగంగా ఐదొందల కోట్ల వసూళ్లను సాధించిన హిందీ చిత్రంగా రికార్డు సృష్టించ�
ప్రముఖ బ్యాట్స్మెన్, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవిత కథ వెండితెర దృశ్యమానం కానుంది. టైటిల్ రోల్ను బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా పోషించబోతున్నారు.