బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న కొత్త సినిమా ‘పఠాన్'. దీపికా పడుకోన్ కథానాయిక. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. రెగ్యులర్ షూటింగ్ జరుగుతున్నది. ‘పఠాన్' తన కెరీర్లో ఎందుకు ప్రత్యేకమైన సినిమా
‘పుష్ప’ చిత్రంలోని శ్రీవల్లి పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువైంది కన్నడ సోయగం రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ భామ తెలుగు, తమిళ భాషలతో పాటు బాలీవుడ్లోనూ బిజీగా ఉంది. హిందీ చిత్రసీమలో ఆమె తొలి చి�
బాలీవుడ్ మరో హాస్యనటుడిని కోల్పోయింది. అనారోగ్యంతో రాజు (58) కన్నుమూశారు. గత నెల 10న వ్యాయామం చేస్తుండగా గుండెపోటు రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్చారు. మెదడు దెబ్బతిని కోమాలోకి వెళ్లారు. కొద్ది రోజుల క్
బాలీవుడ్ చిత్రసీమపై తన యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంది ఫైర్బ్రాండ్ కంగనారనౌత్. అక్కడి పురుషాధీక్యం, వారసుల అహంకారంపై గత కొన్నేళ్లుగా నిరసన గళం వినిపిస్తున్న ఈ భామ మరోమారు హిందీ హీరోలపై విరుచుకుపడిం�
బాలీవుడ్ ప్రేమజంట రణబీర్కపూర్, అలియాభట్ వివాహం గురించి హిందీ చిత్రసీమలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. గత నాలుగేళ్లుగా ప్రేయాయణం సాగిస్తున్న ఈ జోడీ 2020 డిసెంబర్లోనే విహం చేసుకోవాలని అనుకున్నారు. కరో�
ఊపిరి సలపని బిజీ షెడ్యూల్స్ వల్ల నిద్రకు నోచుకోలేకపోతున్నానని బాధపడిపోయింది ఢిల్లీ సొగసరి రాశీఖన్నా. ప్రస్తుతం ఈ భామ దక్షిణాదితో పాటు బాలీవుడ్ చిత్రసీమలో కూడా జోరుమీదుంది. భారీ అవకాశాల్ని సొంతం చేసు
హాలీవుడ్లో నటించే అవకాశమొస్తే ఎవరు కాదంటారు అని అంటోంది బాలీవుడ్ తార స్వర భాసర్. ఇటీవల ప్రియాంక చోప్రాతో కలిసి ప్రీ ఆసార్ ఈవెంట్లో పాల్గొన్నదీ నాయిక. ఈ వేదికపై నుంచి ఆసారం గొప్పదనం, అందులో ఆసియా సిన�
బాలీవుడ్ అగ్రహీరో ఆమిర్ఖాన్ను మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్గా అభివర్ణిస్తారు. ఏ పాత్రలోనైనా పరిపూర్ణత కనబరుస్తారాయన. మూడు దశాబ్దాలకుపైగా సాగుతున్న కెరీర్లో ఎన్నో చిరస్మరణీయమైన విజయాల్ని సొంతం చేసు�
బాలీవుడ్ ఫ్రాంచైజీ చిత్రాల్లో సక్సెస్ పుల్ సినిమాగా పేరు తెచ్చుకుంది ‘ఫక్రీ’. దర్శకుడు మృగదీప్ సింగ్ లంబా తెరకెక్కించిన ఈ సిరీస్లో ఇప్పటికే రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాగా..ఇప్పుడు మూడో స�
అగ్ర తార రష్మిక మందన్న జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు. ‘పుష్ప’తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న ఈ భామ…భారీ ఆఫర్లను ఖాతాలో వేసుకుంటున్నది. తాజాగా ఆమె ఓ క్రేజీ చిత్రంలో నాయికగా ఎంపికైనట్లు తెలుస్తున్నది. దర�
సినిమాకు స్వర్ణయుగం లాంటి కాలంలో నటిగా ఉండటం తన అదృష్టం అంటున్నది అందాల తార వాణీకపూర్. ‘బేఫికర్’, ‘వార్’, ‘బెల్బాటమ్’ లాంటి చిత్రాలతో అగ్రతారగా కొనసాగుతున్నదీ భామ. ఆమె ఇటీవల నటించిన ‘చంఢీగడ్ క
తెలుగులో ‘భరత్ అనే నేను’ ‘వినయ విధేయ రామా’ చిత్రాలతో యువతరానికి చేరువైంది ఢిల్లీ సొగసరి కియారా అద్వాణీ. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్లో భారీ అవకాశాల్ని సొంతం చేసుకుంటున్నది. తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడు త�
అమితాబ్ బచ్చన్, గోవింద హీరోలుగా నటించిన ‘బడేమియా ఛోటేమియా’ప్రేక్షకులకు గుర్తుండిపోయిన సినిమా. ఇప్పుడదే పేరుతో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి సినిమా చేస్తున్నారు. బడేమియాగా అక్షయ్, ఛోటేమియాగా
'సింఘం' ఫేం అజయ్ దేవగన్ ముంబైలో కొత్త బంగ్లా కొనుగోలు చేశారు. 5310 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న బంగ్లాను రూ.60 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.