ముంబయి : బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కరోనా బారిన పడింది. సోషల్ మీడియా ద్వారా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. కొవిడ్-19 పాజిటివ్తో వెంటనే ఐసోలేట్ అయి హోం క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపింది. తనతో సమీపంగా మెల
కరోనా వైరస్ కేవలం తెలుగు ఇండస్ట్రీనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా ఇండస్ట్రీని నాశనం చేసింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే వేల కోట్ల రూపాయల నుంచి పదుల సంఖ్యలో వచ్చే కోట్ల వరకు దిగజారి పోయేలా చేసింది. మరీ
దక్షిణాదిన స్టార్డమ్ను సొంతం చేసుకున్న నాయికలు తమ తదుపరి లక్ష్యంగా బాలీవుడ్ను ఎంచుకుంటారు. పాన్ ఇండియా ఇమేజ్తో పాటు రెమ్యునరేషన్ అధికంగా ఉండటంతో బాలీవుడ్ వైపు అడుగులు వేస్తుంటారు. తన బాలీవుడ్