సినిమాకు స్వర్ణయుగం లాంటి కాలంలో నటిగా ఉండటం తన అదృష్టం అంటున్నది అందాల తార వాణీకపూర్. ‘బేఫికర్’, ‘వార్’, ‘బెల్బాటమ్’ లాంటి చిత్రాలతో అగ్రతారగా కొనసాగుతున్నదీ భామ. ఆమె ఇటీవల నటించిన ‘చంఢీగడ్ క
తెలుగులో ‘భరత్ అనే నేను’ ‘వినయ విధేయ రామా’ చిత్రాలతో యువతరానికి చేరువైంది ఢిల్లీ సొగసరి కియారా అద్వాణీ. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్లో భారీ అవకాశాల్ని సొంతం చేసుకుంటున్నది. తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడు త�
అమితాబ్ బచ్చన్, గోవింద హీరోలుగా నటించిన ‘బడేమియా ఛోటేమియా’ప్రేక్షకులకు గుర్తుండిపోయిన సినిమా. ఇప్పుడదే పేరుతో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి సినిమా చేస్తున్నారు. బడేమియాగా అక్షయ్, ఛోటేమియాగా
'సింఘం' ఫేం అజయ్ దేవగన్ ముంబైలో కొత్త బంగ్లా కొనుగోలు చేశారు. 5310 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న బంగ్లాను రూ.60 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ముంబయి : బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కరోనా బారిన పడింది. సోషల్ మీడియా ద్వారా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. కొవిడ్-19 పాజిటివ్తో వెంటనే ఐసోలేట్ అయి హోం క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపింది. తనతో సమీపంగా మెల
కరోనా వైరస్ కేవలం తెలుగు ఇండస్ట్రీనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా ఇండస్ట్రీని నాశనం చేసింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే వేల కోట్ల రూపాయల నుంచి పదుల సంఖ్యలో వచ్చే కోట్ల వరకు దిగజారి పోయేలా చేసింది. మరీ
దక్షిణాదిన స్టార్డమ్ను సొంతం చేసుకున్న నాయికలు తమ తదుపరి లక్ష్యంగా బాలీవుడ్ను ఎంచుకుంటారు. పాన్ ఇండియా ఇమేజ్తో పాటు రెమ్యునరేషన్ అధికంగా ఉండటంతో బాలీవుడ్ వైపు అడుగులు వేస్తుంటారు. తన బాలీవుడ్