షాబాద్ మండలంలోని కుమ్మరిగూడలో బొడ్రాయి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివారం గ్రామంలో బొడ్రాయి విగ్రహం వద్ద పూజలు చేశారు. అనంతరం మహిళలు బోనాలతో గ్రామంలో ఊరేగింపుగా వెళ్లి బోనాలు సమర్పిం
ప్రజలంతా దైవభక్తితో మెలగాలని మాజీ మంత్రులు తన్నీరు హరీశ్రావు, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. మోటకొండూర్ మండల కేంద్రంలో సోమవారం మాజీ సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలతాశ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో ఆదివారం బొడ్రాయి పండుగను ఘనంగా జరుపుకొన్నారు. గ్రామస్తులంతా ఉదయం నుంచే బొడ్రాయికి బోనాలు సమర్పించారు.
Minister Satyavathi Rathod | సీఎం కేసీఆర్ పాలనలో చెరువులకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కేసీఆర్ కార్యదక్షత, దూరదృష్టి కారణంగా మండు వేసవిలో కూడా చెరువులు మత్తళ�
Minister Jagadish Reddy | దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం చందుపట్ల, పెన్ పహాడ్ మండలం దూపహడ్ గ్రామాల్లో జరిగిన బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాల్లో �
గ్రామస్తులంతా ఐకమత్యంగా ఉండాలని నాగర్కర్నూల్ ఎమ్మె ల్యే మర్రి జనార్దన్రెడ్డి కోరారు. శనివారం మండలంలోని పుల్లగిరిలో జరుగుతున్న బొడ్రాయి ఉత్సవాలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో, బొడ్రాయి�
మొండ్రాయి గ్రామంలో జరిగిన బొడ్రాయి పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హాజరై పనులు ప్రారంభించారు. అనంతరం గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్
మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని ఆలయాల పున:ప్రతిష్ట ఎంతో వైభవంగా కొనసాగుతున్నది. కొందరు దేవుడు వారికి మాత్రమే సొంతం అనే విధంగా మాట్లాడుతున్నారు అది సరికాదు అని గిరిజన సంక్షేమ శాఖ మంత్