నిలోఫర్ దవాఖానలో పాలన గాడితప్పింది. అధికారుల పర్యవేక్షణ లోపంతో కిందిస్థాయి ఉద్యోగులు రెచ్చిపోతున్నారు. బ్లడ్ బ్యాంక్లో నుంచి బ్లడ్ ప్యాకెట్లు మాయమైన ఉదంతంపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక రాకముందే త�
నీలోఫర్ దవాఖానలో అక్రమాలు జరుగుతున్నట్టు పలు ఫిర్యాదులు, పత్రికల్లో కథనాలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఆ దవాఖాన అధికారులు, సిబ్బంది పనితీరుపై విచారణ చేపట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దా
మనిషికి ప్రాణాధారమైన రక్తాన్ని సక్రమంగా నిల్వ చేయకుండా, అధిక ధరలు వసూలు చేస్తూ అక్రమ వ్యాపారం చేస్తున్న బ్లడ్బ్యాంకుల గుట్టును డీసీఏ అధికారులు రట్టు చేశారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా ఎప్పటికప్పుడు నియామకాలు చేపడుతున్నామని మంత్రి హరీశ్రావు తెలిపారు. గురువారం నాంపల్లిలోని ఏరియా దవాఖానను సందర్శించి డయాలసిస్ కేంద్రం,
మూగజీవాల ఆరోగ్యరక్షణ కోసం యానిమల్ బ్లడ్ బ్యాంక్, రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు అవసరం ఎంతో ఉన్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్చైర్మన్ బీ వినోద్కుమార్ అభిప్రాయపడ్డారు. శనివారం మంత్రుల నివాసంలో వినోద�
సుల్తాన్బజార్, సెప్టెంబర్ 24: ఉస్మానియా దవాఖానలో కార్పొరేట్కు దీటుగా మెరుగైన వైద్యం అందించడం అభినందనీయమని ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళా రెడ్డి అన్నారు. ఉస్మానియా దవాఖాన బ�
జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య భూపాలపల్లి రూరల్ : ఉమ్మడి వరంగల్ జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కృష్ణఆదిత్యన�
మెగాస్టార్ చిరంజీవి నటుడిగా మంచి పీక్స్ లో ఉన్నాడు. వరుస ఆఫర్స్తో క్షణం తీరిక లేకుండా ఉన్న ఆయన ఓ రోజు పేపర్ చదువుతుండగా, అందులో బ్లడ్ లేక చాలా మంది చనిపోతున్నారని చదివారు. ఇది ఆయనని ఎంతగా�
మెగాస్టార్ చిరంజీవి కరోనా కష్టకాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు ఆక్సిజన్ బ్యాంకులని స్థాపించి ఎందరో ప్రాణాలు కాపాడుతున్న చిరు,మరోవైపు సినీ కార్మికులకు ఉచిత �