రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా బోగస్ ఓట్లను గుర్తించి తొలగించాలని రాజాపేట తాసీల్దార్ అనిత బీఎల్ఓలకు సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో ఏర్పాటు చేసిన బూత్ స్థాయి అధికారుల శిక్షణ
కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని పెద్దపల్లి తహసీల్దార్ దండిగ రాజయ్య యాదవ్ అన్నారు. ఎన్నికల నిబంధనలు, నిర్వహణ తీరుపై బీఎల్వోలు, సిబ్బందికి పెద్దపల్లి తహసీల్దార్ కార్యా�
ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పకడ్బందిగా బాధ్యతలు నిర్వర్తించాలని పెద్దపల్లి ఆర్డీవో బొద్దుల గంగయ్య అన్నారు. పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో బీఎల్వోలు, సిబ్బందికి ఎన్నికల నిబంధనలు నిర్వహణ తీరుపై అ�
ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్నికల హడావుడి మొదలు కాగా, ఎలక్షన్ కమిషన్ ఓటు హక్కు నమోదుకు మరో అవకాశం కల్పించింది. ఈ నెల 19వ తేదీ వరకు గడువు ఇవ్వగా, 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్న�
ఓటరు నమోదు కార్యక్రమాన్ని అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి ఆర్డీఓ భూపాల్రెడ్డి అన్నారు. ఆదివా రం ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా మండలంలోని భట్టుగూడెం, కొండమడుగు, బ్రాహ్మణపల్లి, చిన్
అర్హులైన యువత ఓటు హక్కు నమోదు చేసుకోవాలని పెద్దపల్లి ఆర్డీవో వెంకటమాధవరావు సూచించారు. కాల్వశ్రీరాంపూర్, పెద్దరాత్పల్లి, చిన్నరాత్పల్లిలో ప్రత్యేక ఓటు నమోదు కేంద్రాలను ఆదివారం పరిశీలించారు.