పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చోటుచేసుకున్న పరిణామాలను నిశితంగా కాకపోయినా మోస్తరు పరిశీలించినా చిన్నప్పుడు బడిలో చదువుకున్న స్వయం పోషకాలకు, పరపోషకాలకు మధ్య ఉండే తేడా గుర్తుకొచ్చింది.
పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో తెలంగాణపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై మాజీ మంత్రి జోగు రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ విషం చిమ�
రాష్ట్ర విభజనపై అవగాహన రాహిత్యంతో మాట్లాడిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్.. బీఆర్ఎస్ శ్రేణులతో కల�
తల్లిలాంటి తెలంగాణను పార్లమెంట్ సాక్షిగా నిండు సభలో బీజేపీ ఎంపీ అవమానిస్తే, తెలంగాణకు చెందిన 16 మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కిక్కురుమనలేదు. కనీసం ఖండించేందుకు నోరెత్తలేదు.
తెలంగాణ ఏర్పాటుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వెంటనే తన మాటలు వెనకి తీసుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ విభజన తీరుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు మాత్రం ఆ వ్యాఖ్యలను సమర్థించుకున్న�
Ponnam Prabhakar : పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ విభజనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై చర్యలు తీసుకోవాలని డీజీపీ శివధర్ రెడ్డికి లేఖ రాసిన మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు.
MP Tejasvi Surya: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశవిభజనతో పోల్చారు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య. బ్రిటీషర్లు దేశాన్ని విభజించిన దాని కన్నా దారుణంగా ఆంధ్రప్రదేశ్ను విడగొట్టారన్నారు. రాజ్యాంగ సవరణ బి�
Case Against Tejasvi Surya | సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్ట్ చేశారన్న ఆరోపణలపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై కేసు నమోదైంది. ఎన్నికల సంఘం (ఈసీ) అధికారులు ఈ విషయం తెలిపారు.