బీఆర్ఎస్ నేత మృతికి కారణమైన నగరంలోని బోరబండ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ వ్యవహారంలో ఎంపీ రఘునందన్ చేసిన వ్యాఖ్యలు విస్మయానికి గురిచేశాయి.
పాస్పోర్ట్ రెన్యువల్ విషయంలో బీజేపీ ఎంపీ రఘునందన్రావు కేంద్ర ప్రభుత్వంపై విజయం సాధించారు. విదేశాంగ శాఖపై గతంలో రఘునందన్రావు హైకోర్టులో కేసు వేయడంతో తాజాగా ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
త్వరలోనే నర్సాపూర్ ఏరియా ప్రభుత్వ దవాఖానలో ఐసీయూ, ఎన్డీసీ, ట్రామా కేంద్రాలు ఏర్పా టు చేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ప్రభు�
మెదక్లో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పోలీసులు ఒకవర్గంపైనే చర్యలు తీసుకోవడం మంచిది కాదని, చట్టం ముందు అందరూ సమానులే నని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నా రు. బక్రీద్కు ముందురోజు మెదక్ పట్టణంలో జరిగిన ఘ
మెదక్ లోక్సభ స్థానంలో జరిగిన ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పేరొన్నారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో ఓటమిని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నానని తె
మెదక్ పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మంగళవారం మెదక్ జిల్లా నర్సాపూర్లోని బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరిగింది.
మెదక్ పార్లమెంట్ ఎన్నికలో భాగంగా గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్కే ఆధిక్యత లభించింది. గజ్వేల్ అసెంబ్లీ స్థానంలో 22 రౌండ్లలో ఫలితాలు లెక్కించారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్