బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు సొంత పార్టీ రాష్ట్ర నాయకత్వం నోటీసులు ఇవ్వనున్నదని తెలుస్తున్నది. పార్టీ అంతర్గత విషయాలను మీడియా ముందు వెల్లడిస్తున్నారని రాజాసింగ్ వైఖరిపై బీజేపీ కేంద్ర నాయ
‘రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ముఖ్యమంత్రిని బీజేపీలోని కొందరు మఖ్య నేతలు రహస్యంగా కలుస్తారు. రహస్య సమావేశాలు పెడితే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందా? రహస్యంగా భేటీ అవుతున్న ఆ నేతలక�
BJP MLA Rajasingh | అనుమతి లేకుండా భారీగా భక్తులతో శ్రీరామ శోభయాత్ర నిర్వహించారని అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్లో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రభుత్వం నిర్వహించనున్న ప్రజాపాలన కార్యక్రమం గురువారం కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల్లో గందరగోళం మధ్య ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభించేందుకు వచ్చిన అధికారులు ప్రజలకు దరఖాస్తు ఫారాలు ఇవ్వడాన�
MLA Raja singh | గోషామహల్ బీజేపీ(BJP )ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రొటెమ్ స్పీకర్గా అక్బరుద్దీన్(Akbaruddin Owaisi)ను నియమిస్తే తాను ప్రమాణ స్వీకారం చేసే ప్రసక్తే లేదని రాజాసింగ్ అన్నారు. అసెంబ్లీ�
నిజామాబాద్ క్రైం/రెంజల్/నవీపేట/శక్కర్నగర్, ఆగస్టు 23: ముస్లిముల మనోభావాలు దెబ్బతినేలా ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలకు నిరసనగా ఎంఐఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మంగళవారం ఆందోళన చేశారు. ఎంఐఎం కార్పొర�
హైదరాబాద్ : నగరంలోని గోషామహల్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీస్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ ఓటర్లను బెదిరించారని నోటీస్ ఇచ్చింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింద