అరుణగిరి అచంచలం. ఆ అచలంపై నడయాడిన రమణ మహర్షిదీ దాదాపూ అదే తత్వం. అందుకే, ఎక్కడ చోటు దొరక్క మౌనం ఆ మహనీయుడిని ఆశ్రయించింది. ఆ మౌనానికి ఊరడింపు కోసమో ఏమో ఆయన ఎప్పుడోగానీ మాట్లాడేవారు కాదు.
NRI | ‘వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా’, ‘వంశీ ఇంటర్నేషనల్’, ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్’ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ‘నవరసాల నటసామ్రాట్’ (అక్కినేని నటనా వైదుష్యం) అనే విలక్షణ కార్యక్రమం అంతర్జాల మాధ్యమం�
Minister Koppula | దివంగత చెన్నమనేని రాజేశ్వర్ రావు జీవితాంతం ప్రజల కోసం పోరాడారని, ఆయన గొప్ప నాయకుడని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా, మేధావిగా జాతీయ స్థా
కర్ణాటకలోని దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతీస్వామి 31వ జన్మదినోత్సవాన్ని సోమవారం కర్ణాటకలోని శృంగేరిలో వైభవంగా నిర్వహించారు. ప్రపంచం నలుమూలల నుంచి వేద విద్వాంసులు, ఆధ్మాతిక,
సీఎం కేసీఆర్ పాలనలో కుల వృత్తులన్నీ బాగుపడ్డాయి. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కులాలను గౌరవించింది. గీత కార్మికుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. త్వరలోనే సిరిసిల్లలో నీరా కేంద్రాన్ని
తెలంగాణ సిద్ధాంత కర్త, ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఆదివారం హైదరాబాద్లోని అసెంబ్లీలో నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆయన చిత్రటాన�
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ (Professor Jayashankar) జయంతి సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నివాళులర్పించారు. అసెంబ్లీలోని హాల్లో ఆచార్య జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు.
CM KCR | బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేడు మహారాష్ట్రలో (Maharashtra) పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మరఠ్వాడకు బయలుదేరుతారు.
క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు (PV Narasimha rao) అని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. నాడు పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని చెప్పా
విశ్వ విఖ్యాత నటుడిగా, పరిపాలనాదక్షుడిగా ఎన్టీఆర్ (NTR) తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహానుభావుడని �
తెలుగు ప్రజల రాముడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ (NTR) శతజయంతి సందర్భంగా (100th Birth Anniversery) మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas yadav) నివాళులర్పించారు.