Air India Plane Crash | అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India Plane Crash)పై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదిక విడుదల చేసిన విషయం తెలిసిందే.
IndiGo flight | ఇండిగో విమానాన్ని పక్షి ఢీకొట్టింది. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో ఉన్న 175 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
IndiGo flight bird hit | విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఇండిగో విమానాన్ని ఒక పక్షి ఢీకొట్టింది. దీంతో ఆ విమానాన్ని అహ్మదాబాద్కు మళ్లించారు. ఆ ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
లక్నో: పక్షి ఢీ కొనడంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఉత్తర ప్రదేశ్లోని వారణాసిలో ఆదివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ వారణాసికి శన�