దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో దోషిగా తేలి జైలుకు వెళ్లి వచ్చిన రేపిస్టుకు బీజేపీ రాచమర్యాదలు చేసింది. గుజరాత్ ప్రభుత్వ కార్యక్రమంలో వేదికపై కూర్చోబెట్టింది. బీ�
న్యాయం కోసం మళ్లీ ఎదురొడ్డి పోరాడుతానని బిల్కిస్ బానో పేర్కొన్నారు. తనపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన 11 మంది దోషులను సత్ప్రవర్తన కింద గుజరాత్లోని బీజేపీ సర్కారు విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ ఆమె సు
బిల్కిస్ బానోపై లైంగిక దాడి చేసిన వారిని తిరిగి జైల్లో వేయాలని కోరుతూ కర్ణాటక రాష్ట్రంలో సంతకాల సేకరణ చేపట్టారు. 2002 గుజరాత్ అల్లర్ల సందర్భంగా బిల్కిస్ బానో ఇంట్లో చొరబడి ఆమెపై లైంగికదాడి చేసిన 11 మందిన
పరివార్లో అంతర్యుద్ధం నడుస్తున్నది. బిల్కిస్ బానో రేపిస్టుల విడుదల, దోషులకు సత్కారంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవడంతో.. బీజేపీ, వీహెచ్వీ తమ తప్పును ఒకరిపై ఒకరు నెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి
బిల్కిస్ బానో లైంగికదాడి దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ 130 మందికిపైగా మాజీ బ్యూరోక్రాట్లు శనివారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్కి బహిరంగ లేఖ రాశారు. ఈ ‘భయానక �
బిల్కిస్ బానో లైంగికదాడి కేసు దోషుల విడుదల వ్య వహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. దోషుల విడుదలకు గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమ�
నైతిక పతనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. కానీ, బీజేపీ పాలకులు ఆ హద్దును కూడా చెరిపేస్తున్నారు. ఐదు నెలల గర్భిణిపై లైంగికదాడికి ఒడికట్టి, మూడున్నరేండ్ల వయసున్న ఆమె కూతురును బండకేసి బాది చంపి, ఆమె కుటుంబసభ్యుల
మహిళలను గౌరవించాలని ప్రధాని మోదీ ఎర్రకోట మీది నుంచి నిర్దేశించిన రెండు రోజులకే.. రేప్ కేసులో దోషులైన వారిని గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని తన మాట�
బిల్కిస్ బానో కేసు లో దోషులుగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్న 11 మందిని గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం విడుదల చేయడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రధాని మోదీ, బీజేపీ ఆధ్వర్యంలో ‘నయా భారతం’ నిజమైన రూపం ఇదేన�
బిల్కిస్ బానో కేసులో దోషులుగా తేలిన 11 మంది జీవిత ఖైదులు సోమవారం గోద్రా సబ్జైలు నుంచి విడుదలయ్యారు. వీరి విడుదలకు గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం రెమిషన్ పాలసీ కింద ఆమోదించిన నేపథ్యంలో మొత్తం 11 మంది దోష�