బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఆదివారం నోరు జారారు. ప్రధాని మోదీ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. ఒక ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రానున్న లోక్ సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తేవాలనే లక్ష్యంతో ఏర్పాటైన ‘ఇండియా’ కూటమి కథ ఏనాడో ముగిసిందని బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ చెప్పారు.
దేశంలో నేటికీ బీసీల భవితవ్యం కోసం జరగాల్సినంత కృషి జరగలేదు. రాజకీయ పార్టీలు బీసీలను ఓట్లేసే యంత్రాలుగానే చూశాయి తప్ప, వాళ్ల జీవన ప్రమాణాలను పెంచేందుకు చేసిందేమీ లేదు. బీసీల అభ్యున్నతి అంటే ఎన్నికల ముందు
Samtrat Chowdary - Bihar | తమ ఎమ్మెల్యేలను ఆర్జేడీ చీలుస్తుందన్న భయంతోనే తమతో కలిసి నితీశ్ కుమార్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారని బీజేపీ బీహార్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ఆరోపించారు.
రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం, విడిపోవడం సహజం. వీటిని ముద్దుగా పల్టీలు అని పిలుస్తుంటారు. ఇలాంటి పల్టీలు వేయడంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ రికార్డును ఎవరూ అధిగమించలేరేమో. తాజాగా ఆయన ‘ఇండియా’ క
Mary Millben: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా చేయాల్సిన సమయం ఆసన్నమైందని, ఆ రాష్ట్రంలో ఈస్టర్ ఉదర్భవించాల్సిన తరుణం వచ్చిందని అమెరికా సింగర్ మిల్బిన్ అన్నారు. చదువుకున్న మహిళల గురించి సీఎం �
ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీ కులాలకు ప్రస్తుతం కల్పిస్తున్న 50 శాతం రిజర్వేషన్లను 65 శాతానికి పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకు బీహార్ శాసనసభ గురువారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
జనాభా నియంత్రణపై బీహార్ సీఎం నితీశ్కుమార్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. పలు రాజకీయ పార్టీల నేతలు ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు.
విపక్ష ‘ఇండియా’ కూటమిలో ఐక్యత కనిపించడం లేదు. మధ్యప్రదేశ్లో అధికార బీజేపీకి కాంగ్రెస్ ప్రధాన పోటీదారుగా ఉండగా.. ఎస్పీ, ఆప్ కూడా బరిలోకి దిగాయి. ఇక తాము కూడా ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు బీహార్ సీఎం న�
Bihar CM Nitish Kumar: విపక్ష కూటమికి ఇండియా పేరు ఎలా ఫిక్స్ చేస్తారని బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రశ్నించారు. బెంగుళూరులో సమావేశమైన ప్రతిపక్ష పార్టీలు కొత్త పేరును ప్రకటించిన తీరుపై నితీశ్ అసంతృప్తి వ్య�