కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. సారంగాపూర్ మండలంలోని అర్పపల్లి గ్రామంలో ఎస్సీ, సబ్ ప్లాన్ నిధులు రూ.54 లక్షలు, రేచపల్లి గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధ�
PM Modi | ప్రధాని మోదీ నేడు తెలంగాణకు వస్తున్నారు. ఆయన వచ్చి తెలంగాణకు ఏదో ఒరుగబెడుతున్నట్టు ఇక్కడి నాయకులు హడావుడి చేస్తున్నారు. కానీ ఆయన వచ్చి చేస్తున్నదేమిటి? తెలంగాణ అవసరాలు ఏమైనా తీరుస్తున్నారా? దేశానిక�
తెలంగాణ పట్ల అన్ని విషయాలలో వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టుల అంశంలోనూ అదే ధోరణి కనబరుస్తున్నది. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనుకకు అన్న చందంగా
మోదీ ప్రభుత్వం వివిధ రాష్ర్టాల్లోని విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చేందుకు ఏ చిన్న కారణాన్నీ వదిలి పెట్టడం లేదు. ఆ కోవలో ఇప్పుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ వంతు వచ్చింది. ఈ సారి కేంద్ర ఎన్నికల సంఘా�
దేశానికి దిక్సూచిగా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళుతున్న తెలంగాణపై కేంద్రం పక్షపాత ధోరణి కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో విప్లవాత్మక నిర్ణయాలతో మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిల�
తెలంగాణపై కేంద్రం వివక్ష మళ్లీ బయటపడింది. నేషనల్ హైవేల నోటిఫై, నిధుల విడుదల పై బీజేపీ ఎంపీ అర్వింద్ గురువారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు ఆ శాఖ మంత్రి గడ్కరీ లిఖితపూర్వకంగా జవాబు ఇచ్చారు. గత ఐదేండ్లలో యూప�
దక్షిణాది రాష్ర్టాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి వివక్షను చాటుకొన్నది. రాజకీయంగా తనకు ఎలాంటి లబ్ధి చేకూరదన్న దురుద్దేశంతో తెలుగు రాష్ర్టాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేసేదే లేదని బుధవారం ల
నాలుగేండ్లు.. ప్రతి సీజన్లోనూ వరదలు వస్తున్నాయి. వెళ్తున్నాయి. వరదలు వచ్చిన ప్రతిసారీ విపత్తు సహాయం చేయాలని రాష్ట్రం కోరుతూనే ఉన్నది. కానీ.. కేంద్రం ఒక్క పైసా విదల్చలేదు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు మాత�
తెలంగాణలో జరుగుతున్న ఐటీ రంగం అభివృద్ధిని విదేశీ ప్రభుత్వాలు, అంతర్జాతీయ, జాతీయ ప్రముఖులు, కేంద్రప్రభుత్వం, పలు రాష్ర్టాల సీఎంలు కీర్తించారు. రాష్ర్టావతరణ తర్వాత ఎనిమిదేండ్లలోనే తెలంగాణ అన్ని రంగాల్లో
దేశం లోపలా.. బయటా కేంద్రం తనకు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసుకోవచ్చు. రాష్ర్టాలు తీసుకొందామనుకొంటే సవాలక్ష ఆంక్షలు పెడుతున్నది. సంస్కరణల పేరుతో, చట్టాల పేరుతో రుణాలు తీసుకోవడానికి షరతులు విధిస్తున్నది. వ
తమకు అనుకూలమైన రాష్ర్టాలకు, రాజకీయంగా లబ్ధి చేకూరే రాష్ర్టాలకు కేంద్ర ప్రభుత్వం దేశ సంపదనంగా దోచిపెడుతున్నది. సీఎస్ఎస్ పథకం కింద ఇప్పటివరకు మూడు దశల్లో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసి, వాటికోసం రూ.26,715 �
ఒకే దేశం, ఒకే చట్టం విధానాన్ని ఎర్రకోట సాక్షిగా తాము అమలుచేస్తున్నామని మోదీ ప్రభుత్వం చెప్పిన మాటలు కేవలం నీటి మీది రాతలుగా మిగిలాయి. అంతేకాకుండా అసెంబ్లీ స్థానాల పెంపుదలలో రాజకీయ స్వార్థంతో వ్యవహరించ�
ఆంధ్రా పాలకుల ఏలుబడిలో ఏండ్ల తరబడి తెలంగాణ సమాజం వివక్షకు, వెనుకబాటుతనానికి గురైందనేది ప్రతి తెలంగాణ బిడ్డకు ప్రత్యక్ష అనుభవమే. నిధుల్లో వివక్ష, విధుల్లో వివక్ష, ఉద్యోగాల్లో వివక్ష, వ్యవసాయంలో వివక్ష, న�