అధికారంలోకి వస్తే ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మారుస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెకిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఒప్పించాలన్నారు.
ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని సీపీఎం మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. శుక్రవారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ట్రిపుల్ ఆర్ నిర్వాసితుల సమస్యలు పరిషరించాలని, అలైన్మెంట�
గ్రామస్తులు ఎవరికీ సమాచారం లేకుండా ఏకపక్షంగా ఏర్పాటు చేసిన త్రిలింగేశ్వరస్వామి ఆలయ కమిటీని రద్దు చేసి గ్రామస్తుల సమక్షంలో తిరిగి నూతన కమిటీని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా నాయ�
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బాలకృష్ణ ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. భువనగిరి మండలంలోని కూనూరు గ్రామ మాజీ సర్పంచ్ డోకె బాలకృష్ణ గుండెపోటుతో మృతిచెందా�
ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సు రసాబాసగా మారింది. ఏండ్ల నుంచి ఉన్న సమస్యను పరిష్కరించి తమకు న్యాయం చేయాలంటూ రెవెన్యూ అధికారులను గ్రామస్తులు అడ్డు
Bhuvanagiri | డబుల్ బెడ్ రూం (Double bedroom houses)ఇండ్లకు మౌలిక వసతులు త్వరగా కల్పించి లబ్ధిదారులకు వెంటనే ఇండ్లను అందజేయాలని డిమాండ్ చేస్తూ డబుల్ బెడ్ రూం లబ్ధిదారుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భువనగిరి కలెక్టరేట్(Bhuvanagiri Collectora
సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు వడ్లు తడిసిపోతున్నాయని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆకుతోటబావితండా గిరిజన రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.