Land Issues | రాష్ట్ర ప్రభుత్వం భూసమస్యల పరిష్కారానికి భూభారతి తీసుకువచ్చిందని.. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా జాయింట్ కలెక్టర్ అబ్ధుల్ హమీద్ అన్నారు.
Farmers | ప్రభుత్వం రైతుల సౌలభ్యం కోసమే భూ భారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారి. ప్రతీ రైతు తమ సమస్యలను నేరుగా భూ భారతిలో పరిష్కరించుకోవాలని సూచించారు.
Revenue Village Profile | చాలా కాలంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించడం కోసమే ప్రభుత్వం భూ భారతి ఆర్వోఆర్ చట్టం తీసుకువచ్చిందన్నారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి. భూ సమస్యలు రెవెన్యూ సదస్సుల ద్వారా పరి�
Abdul Hameed | భూ సమస్య ఏదైనా ఉంటే గ్రామంలోకి వచ్చిన అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని.. రెవెన్యూ సదస్సులో మీరు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన
Ponguleti srinivas reddy | ఇవాళ మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల కేంద్రమైన రైతు వేదికలో జిల్లాలోని భూ భారతి చట్టంలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన చిలిపిచెడ్ మండలంలో భూ భారతి చట్టం ముగింపు కార్యక్రమంలో జిల్లా కలె
Collector Manu Choudary | ఇవాళ కుకునూరు పల్లి, కొండపాక మండల కేంద్రాల్లో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనూచౌదరి మనూచౌదరి ముఖ్యతిథిగా హాజరయ్యారు. పవర్ పా�
Collector Valluru Kranthi | భూ భారతితో రైతులకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి. భూ భారతితో రైతుల భూ సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయన్నారు.
Collector Rahul Raj | భూ సమస్యలను పరిష్కరించడానికి, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం కొత్త చట్టాలను రూపొందిస్తుందని కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడించారు.
Collector Manu Choudary | భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు జిల్లాలో ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు ప్రతీ మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు.
Collector Gautham | కోర్టులకు వెళ్లకుండా రెవెన్యూ అధికారులు సమస్యలను పరిష్కరించే విధంగా భూభారతి చట్టంలో తహాసీల్దారు స్థాయి నుండి సీసీఎల్ఏ స్థాయి వరకు సమస్యలను పరిష్కరించే వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు.
Bhubharathi Act | ధర్మారం, ఏప్రిల్19: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్వోఆర్ చట్టం, భూ భారతి తో భూ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.