Srisailam Temple | భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి హుండీలను దేవస్థానం అధికారులను గురువారం లెక్కించారు. ఈ సందర్భంగా రూ.4.17 కోట్ల ఆదాయం నగదు రూపేణ ఆదాయం సమకూరిందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
Maha Shivaratri 2025 | ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవా
Srisailam Temple | ప్రముఖ క్షేత్రమైన శ్రీశైలంలో త్రయోదశి సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించినట్లు ఈవో చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. ఉదయం కుమారస్వామికి మంగళవారం విశేషార్చ
మాది ప్రజా ప్రభుత్వమని, రాష్ట్ర ప్రజల అవసరా లు, ఆకాంక్షలకనుగుణంగా పనిచేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి దా మోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం శ్రీశైలంలోని భ్రమరాంబిక, మల్లికార్జున స్వామిని మంత్రి దర్
Srisailam | జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జునస్వామివారల ఆలయానికి ఆదాయం భారీగా సమకూరింది. ఉభయ దేవాలయాల హుండీలను మంగళవారం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన భద్రత, నిఘా
శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల ఐదు రోజుల పాటు నేత్రపర్వంగా సాగాయి. చివరి రోజు ఆదివారం చండీశ్వరస్వామికి షోడషోపచార క్రతువులు నిర్వహించారు. అనంతరం ఈవో లవన్న ఆధ్వర్యంలో
శ్రీశైలం : తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైల క్షేత్రానికి తరలివచ్చారు. గురువారం క్షేత్ర పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. గురువారం నుంచి నెలాఖరు వరకు భక్తులందరిక�
శ్రీశైలం : శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరాయి. ఉత్సవాల్లో భాగంగా పదో రోజు గురువారం చండీశ్వరుడికి షోడషోపచార పూలు నిర్వహించారు. ఆ తర్వాత ఈవో లవన్న ఆధ్వర్యంలో రుద్ర హోమం, పూ�
శ్రీశైలం : శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ పరివార దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన కుమారస్వామి మంగళవారం ఉదయం షోడషోపచార పూజాది క్�