ఖమ్మం భూదాన్ భూముల్లో సర్వస్వం కోల్పోయిన తమకు కూడా అక్కడే ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి ఆదుకోండి సార్' అంటూ వెలుగుమట్ల బాధితులు అధికారులను వేడుకున్నారు. వెలుగుమట్లలో ఇళ్లు కూల్చేసిన వారిలో కొద్ద�
ఖమ్మం భూదాన్ బాధితుల పక్షాన బీఆర్ఎస్ చేసిన పోరాటానికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చింది. పేదల ఇళ్లను కూల్చిన భూదాన్ భూముల్లోనే వారికి 75 గజాల చొప్పున స్థలాలు మంజూరు చేసింది.
తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలో పుట్టింది. ఆనాటి మూడున్నర కోట్ల మంది గొంతుకైంది. సమైక్య పాలకుల మోసాలకు వ్యతిరేకంగా జంగ్ సైరన్ మోగించింది. స్వరాష్ట్ర సాధన పోరాటంలో సబ్బండ వర్గాలను ఏకతాటిమీదకు తేవడంలో తనవంత�
ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇండ్లు కోల్పోయి దినదినగండంగా బతుకులీడుస్తున్న నిరుపేదలకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ బాసటగా నిలుస్తున్నారు. వారికి ‘పువ్వాడ ఫౌండేషన్' ఆధ్వర్యంలో ప్రతిరోజూ రెం
ఖమ్మంలోని వెలుగుమట్లలో ఇండ్ల కూల్చివేత ఘటనపై పౌర హక్కుల సంఘం నాయకులు ఆరా తీశారు. రాష్ట్ర పౌర హక్కుల సంఘం, ఉమ్మడి ఖమ్మం జిల్లా కమిటీ నాయకులు వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇండ్లు కూల్చివేసిన ప్రాంతాన్ని శని
ఖమ్మం నగర పరిధిలోని వెలుగుమట్ల భూదాన్ బాధితులందరికీ కూల్చిన చోటనే పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ బుల్డోజర్ల ప్రయో�
నిలువ నీడ కోల్పోయి ఇంటి సామాన్లను కాపాడుకుంటూ ఖమ్మం టీటీడీసీ, అంబేద్కర్ భవన్లో ఆశ్రయం పొందుతున్న భూదాన్ నిర్వాసితులకు ‘పువ్వాడ ఫౌండేషన్' అందిస్తున్న సేవలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇందిరమ్మ రాజ్యమంటే ఇండ్లు కూల్చుడేనా? రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా పాలనా? లేక రాంబదుల రాజ్యమా? అని రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ప్రశ్నించారు
భూదాన్ భూముల్లోని గుడిసెలను తొలగించి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకున్నది.. నిరాశ్రయులను చేసి సామగ్రితో సహ బాధిత కుటుంబాలను తీసుకొచ్చి ఖమ్మం నగరంలోని టీటీడీసీ, అంబేద్కర్ భవనాల్లో పడేసింది.. కనీ�
‘ఓట్లేసి గెలిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు తగిన శాస్తి చేసింది. మా పాపం ప్రభుత్వంలోని పెద్దలకు తప్పక తగులుతుంది. ఎవరికో మేలు చేసేందుకు మమ్ములను ఈ స్థితికి తీసుకొచ్చిన ప్రజాప్రతినిధులకు మా ఉసుర
ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నివాసం ఉంటున్న బాధితులకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అండగా నిలుస్తున్నారని దిశ కమిటీ మాజీ సభ్యుడు, ఆ పార్టీ నాయకుడు లాకావత్ ల�