రాష్ట్రంలో మరోసారి బదిలీల ప్రహసనం మొదలయ్యింది. ఒక అధికారి జిల్లాకు వచ్చి కుదురుకోవడమే ఆలస్యం.. బదిలీ అవుతున్నారన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా మరోసారి స్థానచలనం కల్పించడం గమనార్హం.
ప్రభుత్వ దవాఖానలో ప్రసవం చేయించుకున్న జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా సతీమణి, ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఇళా త్రిపాఠిని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు.
పేరుకుపోయిన బకాయిలు రూ. 1.22 కోట్లు 2016 నుంచి 2022 ఫిబ్రవరి వరకు వసూలు కాని అద్దె కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన సింగరేణి అధికారులు భూపాలపల్లి, మార్చి 30 : భూపాలపల్లి ఏరియాలోని కంపెనీ క్వార్టర్లను సింగరేణి సంస్థ �
భూపాలపల్లి: జాతీయ రహదారి కోసం భూసేకరణ పూర్తి చేయాలని కేంద్ర రవాణా శాఖ కార్యదర్శి కె.ఎస్. శ్రీనివాసరాజు అన్నారు. ఆయన జిల్లా కలెక్టర్లు, నేషనల్ హైవే అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంద
భూపాలపల్లి : జిల్లాలో గొర్రెల పంపిణీ కార్యక్రమం పూర్తి స్థాయిలో జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పశుసంవర్థక శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పశుసంవ
మహాముత్తారం: పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులు ఆర్వోఎఫ్ఆర్ హక్కు పత్రాల కోరుకు ధరఖాస్తులు చేసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. సోమవారం మండలంలోని మినాజీపేట, రేగులగూ
భూపాలపల్లి : జెన్కో భూ సేకరణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ జెన్కో గెస్ట్ హౌస్ లో జెన్కో భూ సేకరణ పై రెవెన్యూ, జెన్కో అధికారులతో సమావేశం నిర్
భూపాలపల్లి : పెండింగ్ ఫైళ్లను వేగంగా ,పారదర్శకంగా నిర్వహించి పెండింగ్ లో లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కలెక్టర్ కార్యాలయ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కలెక్టర్ కార్యాల�
భూపాలపల్లి : పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ హక్కు పత్రాల జారీకి ఈ నెల 8వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించడానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశిం�
భూపాలపల్లి : భూ సేకరణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సింగరేణి సంస్థకు అవసరమైన భూ సేకరణను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలె�