దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. అంతర్జాతీయ సూచీలు మిశ్రమంగా ట్రేడైనప్పటికీ దేశీయ మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో సూచీలు ఒక్కశాతానికి పైగా లాభపడ్డాయి.
ప్రీపెయిడ్ ప్లాన్లు 20-25 శాతం ప్రియంఈ నెల 26 నుంచి కొత్త ధరలు అమల్లోకి న్యూఢిల్లీ, నవంబర్ 22: టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ టారీఫ్లను భారీగా పెంచుతున్నది. వివిధ రకాల ప్లాన్ల చార్జీలు 20 నుంచి 25 శ�
న్యూఢిల్లీ, అక్టోబర్ 20: రిలయన్స్ జియో వినియోగదారులను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. ఆగస్టు నెలలోనూ కంపెనీ నెట్వర్క్లోకి 6.49 లక్షల మంది చేరా రు. ఈ విషయాన్ని టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడి
Airtel fundrising | ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దేశీయ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ కొత్తగా రూ.21 వేల కోట్ల నిధులను సేకరించాలని నిర్ణయించింది. ప్రస్తుత ...
ఢిల్లీ,జూలై 2: దేశంలోని టెలికాం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్టెల్ తమ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్ ను లాంచ్ చేసినట్లు ప్రకటించింది. “ఎయిర్టెల్ బ్లాక్”పేరుతో నూతన ప్లాన్ ను విడుదల చేస్తున్నట్లు వె�
ఏపీ, ఢిల్లీ, ముంబై సర్కిళ్లలో కోనుగోలు డీల్ విలువ రూ.1,497 కోట్లు న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: జియో చేతికి ఎయిర్టెల్ స్పెక్ట్రం వచ్చింది. దేశీయ టెలికం రంగంలో నువ్వా-నేనా అన్నట్లుగా ఉన్న ఈ ఇరు సంస్థలు.. ఓ వ్యాపార ఒప