రెంజల్ మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వైద్యాధికారి వినయ్కుమార్ సూచించారు. మండల కేంద్రంలోని 108 అంబులెన్స్ నిర్వహణ, సిబ్బంది పనితీరును ఆయన గురువారం తనిఖీ చేశారు.
విద్యుత్ సిబ్బంది అలసత్వాన్ని వీడి వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని టీజీ ఎన్పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల చైర్మన్ ఎన్వీ వేణుగోపాల చారి సూచించారు. మండలంలోని ఎలుబాక సబ్స్టేషన్ ఆవరణలో విద్యు�
రైతులకు మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మెరుగైన సేవలందిస్తామని మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్నను స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నుకోబడిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవ�
సెస్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తూ, తన రెండున్నర
పదవి కాలంలో 50 శాతం అనుకున్న పనులు చేశామని సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు పేర్కొన్నారు.
పోలీసు శాఖలో పనిచేసే ప్రతీ ఉద్యోగి క్రమశిక్షణ, బాధ్యతతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. పోలీస్ శాఖలో సాయుధ బలగాలకు 15 రోజులుగా నిర్వహించిన మొ�
పర్యావరణహిత, మైనిం గ్, సోలార్ విద్యుత్తు రంగంలో మెరుగైన సేవలందిస్తున్న సింగరేణి సంస్థ మరో ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైంది. దేశంలోనే అత్యుత్తుమ మైనింగ్ కంపెనీగా ఎనర్షియా ఫౌండేషన్ అవార్డును అందుక�
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాల్సిన ఆర్టీసీ పండుగ వేళల్లో వారికి చుక్కలు చూపిస్తున్నది. సాధారణంగా పండుగ వేళల్లో బస్సుల్లో రద్దీ సర్వసాధారణం. ఎక్కడెక్కడి నుంచో ఉద్యోగులు, విద్యార్థులు తమ సొంతూళ్లక�
గ్రేటర్ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు, పట్టణ ప్రణాళిక, వనరుల నిర్వహణను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో జీఐఎస్ సర్వే ఎంతగానో దోహదపడుతుందని బల్దియా కమిషనర్ ఆమ్రపాలి అన్నారు. గుర
DGP Jitender | సాంకేతిక వనరులను ఉపయోగిస్తూ, విజుబులిటీ పోలీసింగ్తో ప్రజలతో మమేకమవుతూ ఉత్తమ సేవలు అందించాలని హైదరాబాద్ పోలీసులకు డీజీపీ జితేందర్ సూచించారు.
ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున పోలీసులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సురేశ్కుమార్ సూచించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది వ�
వాహనదారులకు మెరుగైన సేవలు అందిస్తామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పురుషోత్తం తెలిపారు. ఆ మేరకు రవాణా శాఖ కార్యాలయాల్లో ప్రక్షాళన చేపడుతామని స్పష్టం చేశారు. రవాణా శాఖ తరఫున ఎలాంట�
పేద ప్రజలకు మెరుగైన వైద్యం సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం వైద్యులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
మంత్రి ఎర్రబెల్లి | ప్రభుత్వ హాస్పిటల్స్లో కొవిడ్ వ్యాధిగ్రస్తులకు మెరుగైన సేవలందించి, ప్రజల్లో నమ్మకం కల్పించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్ | జిల్లాలో కరోనా బారిన పడిన రోగులకు ఆక్సిజన్తో అత్యవసర చికిత్స అందించేందుకు గిరిజన భవన్లో ఏర్పాటు చేస్తున్న హాస్పిటల్ను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తనిఖీ చేశారు.