బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా దగా చేయడంపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీసీ సంఘాల నాయకులు శుక్రవారం నిరసనలతో హోరెత్తించారు. ఎక్కడికక్కడ రోడ్లపై బైఠాయించి ఆందోళనలు చేపట్టారు.
న్యాయ సమీక్షకు నిలబడదని తెలిసే కాంగ్రెస్ ప్రభుత్వం జీవో9 జారీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని ద్రోహం చేసిందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
BC Reservations | రాష్ట్ర హైకోర్టు వద్ద బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. సీఎం డౌన్ డౌన్ అంటూ కోర్టు వద్ద బీసీ సంఘాలు నేతలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు.
నాలుగు దశాబ్దాలుగా బీసీ నేతగా బీసీ ఉద్యమాలు చేస్తున్నానని చెప్పుకుంటూ, అగ్రకుల ప్రభుత్వాలతో కొట్లాడకుండా బీసీ ఉద్యమాలను తాకట్టు పెట్టి వ్యక్తిగత పదవులు పొందిన ఘనత బీజేపీ నాయకుడు ఆర్.కృష్ణయ్యకే దక్కి�
ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ హామీలకు తెలంగాణలో విలువను ఇవ్వడం లేదని బీసీ సంఘాల నేతలు ధ్వజమెత్తారు. హైదరాబాద్ లక్డీకాపూల్లో బుధవారం బీసీ మేధావుల మేధోమథన సమావేశం జరిగింది.
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను ఓడించాలని తెలంగాణలోని బీసీ సంఘాలు తీర్మానం చేశాయి. ఒక్క హుజురాబాద్లోనే కాదు ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం �