నాలుగు దశాబ్దాలుగా బీసీ నేతగా బీసీ ఉద్యమాలు చేస్తున్నానని చెప్పుకుంటూ, అగ్రకుల ప్రభుత్వాలతో కొట్లాడకుండా బీసీ ఉద్యమాలను తాకట్టు పెట్టి వ్యక్తిగత పదవులు పొందిన ఘనత బీజేపీ నాయకుడు ఆర్.కృష్ణయ్యకే దక్కి�
ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ హామీలకు తెలంగాణలో విలువను ఇవ్వడం లేదని బీసీ సంఘాల నేతలు ధ్వజమెత్తారు. హైదరాబాద్ లక్డీకాపూల్లో బుధవారం బీసీ మేధావుల మేధోమథన సమావేశం జరిగింది.
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను ఓడించాలని తెలంగాణలోని బీసీ సంఘాలు తీర్మానం చేశాయి. ఒక్క హుజురాబాద్లోనే కాదు ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం �