దళిత, బహుజనులను రాజ్యాధికారం వైపు నడిపించిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని గౌడ కుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ అన్నారు. బుధవారం మొయినాబాద్ మున్సిపాలిటీ కేంద్రంలో
స్వాతంత్య్రం వ చ్చినాటి నుంచి బీసీలు అణగదొక్కబడుతున్నారని, పొలిటికల్ పవర్ ద్వారానే హక్కులను సాధించుకుందామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం నాగర్కర్నూల్లో సగర సంఘం జిల్లా అధ్యక్షుడ
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను యధావిధిగా అమలు జరుపు జరపాలని, ఎంబీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యులు జూలూరు గౌరీశంకర్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో బీసీల హక్కుల పరిరక్షణ కోసమే బీసీ కమిషన్ బహిరంగ విచారణలు నిర్వహిస్తోందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వెనుకబడిన తరగతుల సామాజిక, ఆ
బీసీల హక్కులు సాధించుకునేందుకు విద్యావంతులు, కవులు, రచయితలు బహుజన ఉద్యమ రూపకల్పన చేయాల్సిన అవసరమున్నదని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు జూలూరి గౌరీశంకర్ అన్నా రు.
సగర ఫెడరేషన్ను కార్పొరేషన్గా మార్చి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యానగర్లోని బీసీ భవన్లో సగర ఉప్పర హక్కుల పోరాట సమితి రా�
‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కుల గణన చేస్తాం.. దాని ఆధారంగానే స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేసి 23,500 మందికి పదవులు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. సబ్ ప్లాన్ అమలు చేసి ఏడాదికి �
బీసీల హక్కుల సాధన కోసం సోమవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా రౌండ్ టేబుల్ సమావేశాన్ని యునైటెడ్ పూలే ఫ్రంట్, భారత జాగృతి సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు భారత జాగృతి జిల్లా కన్వీనర్ బోనగిరి దేవేందర్ ఒక ప్ర�
MLC Kavitha | అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే(Jyothirao Phule )విగ్రహ సాధన కోసం ఎమ్మెల్సీ కవిత చేసిన పోరాటానికి బీసీ సంఘాల నుంచి విశేషమైన మద్దతు లభిస్తున్నది.
బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కొత్త పాలకవర్గం బాధ్యతల స్వీకరణ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగం బీసీలకు కల్పించిన హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకు�