ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి భారీ ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరచిన బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని మాత్రం విస్మరించింది. గతంలో విశాఖ ఉక్కు ఫ్య�
బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కు అంటూ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తున్నాం ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. 2013లోనే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్క�
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన వెంటనే అధికారంలోకి వచ్చిన మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి ఇచ్చిన విభజన హామీలు దశాబ్దకాలం ముగుస్తున్నా ఏ మాత్రం అమలు చేయలేదు. రాష్ట్ర విభజన హామీల్లో ఒ
Bayyaram Steel Plant: బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం కావాల్సిన అన్ని వనరులు ఉన్నాయని, ముడి ఇనుము.. నీళ్లు, విద్యుత్తు, బొగ్గు, నైపుణ్యం ఉన్న వర్క్ఫోర్స్ ఉన్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. సుదీర్ఘ కాలం నుంచ
బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయం విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నా.. స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు సుముఖంగా లేమని బీజేపీ సర్కారు తేల్చి చెప్పి యువత ఆశలకు గండికొట్టింది. ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నా నిర్మ�
Adani Group | బయ్యారంలో స్టీల్ ప్లాంటుకు భూమి సరిపోదన్నారు.. కావాల్సినంత భూమిస్తామని రాష్ట్రం హామీ ఇచ్చిం ది. లేదులేదు.. బయ్యారం ఖనిజంలో నా ణ్యత లేదన్నారు.. పక్కనే ఉన్న బైలడిల్లా నుంచి తెచ్చుకోవచ్చని రాష్ట్రం చె�
Minister KTR | సింగరేణిని ప్రయివేటుపరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ కుట్రను భగ్నం చేస్తామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులను కలుపుకొని ఉద్యమానికి శ్రీకారం చుట్టి సింగరేణి�
బయ్యారం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం బరితెగించి వ్యవహరిస్తున్నదని సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికే ఈ కుట్రలకు పాల్పడుతున్నా�
గుజరాత్ నమూనా విఫలం కావడం, మోదీ నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుబడుతుండటం, తెలంగాణలో అమలవుతున్న పథకాలను దేశంలోని మిగతా రాష్ర్టాలు అనుసరిస్తున్నాయన్న అక్కసుతోనే కేంద్రం తెలంగాణపై కక్ష సాధింపు చ�
బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో కేం ద్ర ప్రభుత్వం నానాటికీ దిగజారుడు వైఖరిని అవలంబిస్తున్నది. పార్లమెంట్లో చేసిన చట్టాలను అమలు చేయకుండా కుంటి సాకులతో తన వైఖరిని నిస్సిగ్గుగా సమర్థించుకొంట�
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ నిర్మాణ అంశాన్ని స్పష్టంగా పొందుపర్చారు. ఏపీలో పోలవరానికి నాటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ ప్రాజెక్టు కింద ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ముంపునకు గురయ్�
Bayyaram | బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు నినాదంతో టీఆర్ఎస్ నిరసన దీక్ష చేపట్టింది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యంకాదని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, రాములు నాయక్ నిరసన దీక్షకు దిగార�
కేంద్ర ప్రభుత్వం అబద్ధాల ఫ్యాక్టరీలు పెట్టడమే తప్ప అసలు ఫ్యాక్టరీలు పెట్టడం లేదు. ఇప్పటికే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గొంతు కోయగా, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి ఊపిరిపోయకుండానే ఉసురు తీస్తున్నది