ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా సర్కార్ అడుగులు వేస్తున్నది. సేవలను మరింత చేరువ చేసేందుకు పల్లె చెంతకే వైద్యం పేరుతో పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. ఇక్కడ ఉ�
Minister KTR | ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా హుజూర్నగర్ చేరుకున్న కేటీఆర్కు మంత్రి జగదీశ్రెడ్డి స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుండటం వల్లే వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణ బిడ్డలు ఇతర దేశాలకు వెళ్లాల్సిన పనిలేకుండా జిల్ల�
పేదలకు వైద్యం మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం పల్లె, బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నదని, సీఎం కేసీఆర్ పాలనలో సర్కారు వైద్యంపై ప్రజలకు నమ్మకం పెరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్�
Basti Davakhana | ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర వ్యాప్తంగా బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా 263 బస్తీ దవాఖానా
ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, బస్తీ దవాఖానలతో ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుతున్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
బోధన్ పట్టణం శక్కర్నగర్ ప్రాంతంతోపాటు చుట్టుపక్క ప్రాంతాల ప్రజల ముంగిట్లోకి వైద్యసేవలు రానున్నాయి. గతంలో ఫ్యాక్టరీ కొనసాగే సమయంలో జనరల్ దవాఖాన సేవలు అందించేది. కాలక్రమేనా ఆ దవాఖానను మూసివేయడంతో ఏ�
జ్వరం వచ్చినా..జలుబు, దగ్గు లాంటి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా..చలో మా బస్తీ దవాఖానకు అంటూ భరోసాతో వెళ్లి వైద్య చికిత్సలను పొందుతున్నారు. ఇంటి ముంగిటే వైద్య సేవలు అందుబాటులో ఉండడంతో...ఒంటికి సుస్త్తీ అయితే �
మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో బస్తీ దవాఖానాలపై ఏర్పాటుకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది. మున్సిపాలిటీల్లో ఇప్పటికే హాస్పిటళ్లు ఉంటే వాటికి కనీసం 3 కిలోమీటర్ల దూరంలో బస్తీ