నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని (Nizamabad) ఓ ఏటీఎంలో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పట్టణంలోని చంద్రశేఖర్ కాలనీలో ఉన్న ఏటీఎం సెంటర్కు మారుతీ వ్యాన్లో వచ్చిన దుండగులు.. గ్�
నిర్మల్ జిల్లా బాసరలో తీవ్ర విషాదం నెలకొంది. గోదావరిలో స్నానానికి వెళ్లి ఐదుగురు మృత్యువాత పడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం.
వేద ఘోషతో మార్మోగాల్సిన బాసర సరస్వతీ పుణ్యక్షేత్రంలో వేద పాఠశాల విద్యార్థులకు నెత్తుటి, చావు ఘోషలు వినిపిస్తున్నాయి. సరస్వతీ సాక్షిగా వేద పాఠశాలలో ఓ విద్యార్థిపై దాడి.. అనుమానాస్పద స్థితిలో మరో విద్యార�
ఆంధ్రా సాములోరు ఎట్టకేలకు కరుణించారు. పామర జనంపై దయతలచి నోరు విప్పారు. వేద పాఠశాల కమిటీ సభ్యులతో కలిసి శుక్రవారం విలేకరుల సమావేశం పెట్టారు. చివరికి వారు చెప్పింది ఎట్లున్నదంటే ‘ఉల్టా చోర్ కొత్వాల్కో డ
బాసర (Basara) ఆర్జీయూకేటీలో (RGUKT) విషాదం చోటుచేసుకున్నది. వర్సిటీలో పీయూసీ (PUC) మొదటి సంవత్సరం చదువుతున్న బూర లిఖిత అనే విద్యార్థిని అర్ధరాత్రి 2 గంటల సమయంలో హాస్టల్ నాలుగో అంతస్తు నుంచి కిందపడింది.
Arunachal Pradesh | దేశంలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని నాసిక్లో భూమి కంపించగా, ఉదయం 7 గంటలకు అరుణాచల్ప్రదేశ్లోని బాసర్లో భూ ప్రకంపణలు