పూర్వ కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఏదో ఒక భారీ వృక్షం కనిపిస్తూనే ఉండేది. ముఖ్యంగా మర్రి చెట్లు మనకు ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు వాటి సంఖ్య బాగా తగ్గిపోయింది. చూద్దామంటే అసలు ఈ �
ఒక సాధువు కాశీ యాత్ర ముగించుకుని నడిచి వెళ్తూ ఉన్నాడు. బాగా ఎండగా ఉండటంతో అలసిపోయాడు. ఊడలున్న పెద్ద మర్రిచెట్టు కింద ఆగాడు. అదే చెట్టు కింద కుండలు అమ్మే వ్యక్తి వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. ఆ వ్యాపారికి ఎన�
ఆరెస్సెస్ భారతీయ సంస్కృతి, ఆధునికతలకు వట వృక్షం (మర్రిచెట్టు) వంటిదని ప్రధాని మోదీ అభివర్ణించారు. సేవకు పర్యాయపదం ఆరెస్సెస్ అని ప్రశంసించారు. గత వందేళ్లలో ఆరెస్సెస్ చేసిన తపస్సు ఫలాలు దేశం ‘అభివృద్ధి
వానలు పడాలంటూ కప్పల పెండ్లి చేయటం విన్నాం. అయితే.. భూతాపాన్ని తగ్గించేందుకు పశ్చిమ బెంగాల్లో కొంతమంది వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం వార్తల్లో నిలిచింది.
పిల్లల మర్రి మహబూబ్నగర్ జిల్లాలో ఉందని మనందరికీ తెలుసు. కానీ వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలంలో కూడా అలాంటి పిల్లల మర్రే ఒకటి ఉన్నది. మండలంలోని మదన్పల్లి గ్రామానికి సమీపంలో ఉన్న భారీ మర్రి చెట్ట�
మొదలు ఏదో.. ఊడలు ఏవో తెలియనంతగా విస్తరించిన మహావృక్షం అది! సూర్య కిరణాలు సైతం భూమికి సోకనంత దట్టంగా పరుచుకున్న చెట్టు అది! ఒక్క ఊడ నుంచి మరో ఊడతో విస్తరిస్తూ.
Banya Tree: 150 ఏళ్ల క్రితం ఓ చిన్న మర్రి మొక్కను హవాయిలో నాటారు. ఆ మర్రి మొక్కను అప్పట్లో ఇండియా గిఫ్ట్ ఇచ్చింది. ఆ వృక్షం లహైనా పట్టణంలో ఓ పెద్ద అట్రాక్షన్ సెంటర్. భారీ వృక్షంగా మారిన ఆ మర్రి చెట్టు.. త�
మోడుగా మారిన మర్రిచెట్టు మళ్లీ జన్మించింది. నేలకొరిగిన 70 ఏండ్ల భారీ వృక్షం మళ్లీ నిలబడింది. ఓ యువకుడి సంకల్పం, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ ప్రత్యేక చొరవతో రాజన్న సిరిసిల్ల నూతన కలెక్టరేట్ వెనుక భాగంలో �
చెట్టు మనిషికి ప్రాణవాయువు అందిస్తూ ఆయువును పెంచుతుందని మనందరికీ తెలుసు. భారీ వర్షాలకు నేలకొరిగి కొనఊపిరితో ఉన్న ప్రాణవాయువును ఇచ్చే మహావృక్షానికే ఆయువు పోయాలన్న ఓ యువకుడి సంకల్పం.. రాష్ట్ర మంత్రి క�