ఏపీలోని కర్నూల్ పట్టణంలో తిరుమలరావు అనే బ్యాంకు మేనేజర్ దారుణానికి ఒడిగట్టాడు. గద్వాల పట్టణంలోని రాజావీధి నగర్కు చెందిన ప్రవేటు సర్వేయర్ గంట తేజేశ్వర్ (32) ను దారుణంగా హత్య చేశాడు.
Telangana Gramin Bank | పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఖాతాదారుల దాహార్తి తీర్చేందుకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వాంకిడి మండల కేంద్రంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
Viral news | ఆ బ్యాంక్ మేనేజర్కు నాటు కోడి కూర అంటే చాలా ఇష్టం..! నాటు కోడి కూర కోసం అతడు చెవులు కోసుకోమన్నా కోసుకుంటాడు..! పుష్టిగా నాటు కోడి కూర తినడం కోసం అతను వెంపర్లాడుతుంటాడు..! ఈ క్రమంలో నిత్యం నాటు చికెన్ తిన
Man Beats Bank Manager | ఫిక్స్డ్ డిపాజిట్పై పన్ను విధించి మినహాయించినందుకు బ్యాంక్ మేనేజర్పై ఒక వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారి మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. దీంతో బ్యాంక్ మేనేజర్ను అతడు కొట్టాడు. ఈ వీ�
ఇన్సూరెన్స్ చేస్తేనే కొత్తగా పంటరుణాలు ఇస్తానంటూ బ్యాంక్ మేనేజర్ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కోడేరు ఏపీజీవీబీ మేనేజర్ నాగమహేశ్
Bank Manager, Cashier Die | భారీ వర్షాల నేపథ్యంలో రైల్వే అండర్పాస్లోకి భారీగా వరద నీరు చేరింది. బ్యాంక్ మేనేజర్, క్యాషియర్ ప్రయాణించిన ఎస్యూవీ అక్కడ మునిగిపోయింది. ఈ సంఘటనలో వారిద్దరూ మరణించారు. హర్యానాలోని ఫరీదాబాద�
తాకట్టు పెట్టిన 25 కిలోల బంగారంతో బ్యాంక్ మేనేజర్ పరారైన ఘటన కేరళలో జరిగింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వడకర బ్రాంచిలో సుమారు 17 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని బ్యాంక్ మేనేజర్ మధు జయకుమార్ అపహరించాడు
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఓ బ్యాంకు మేనేజర్ చిక్కుకున్నాడు. నాగర్కర్నూల్లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్న ఆయన ఫోన్కు వారం క్రితం మెసేజ్ రూపంలో ఓ లింక్ వచ్చింది.
Rajasthan | బ్యాంకు దోపిడీకి వచ్చిన ఓ దొంగకు బ్యాంక్ మేనేజర్ చుక్కలు చూపించారు. ఆ దొంగకు భయపడకుండా.. అతన్ని ఎదురించారు. చివరకు ఆ దొంగను పారిపోయేలా చేశారు బ్యాంక్ మేనేజర్. ఈ
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో ఉన్న ఆరేహ్ మోహన్పురాలో ఉన్న ఎలాహి దేహతి బ్యాంక్ మేనేజర్ ను ఉగ్రవాదులు హతమార్చారు. మేనేజర్ క్యాబిన్లో ఉన్న విజయ్ కుమార్ను ఓ ఉగ్రవాది తన చే
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని బ్యాంక్ మేనేజర్ను ఉగ్రవాదులు కాల్చివేశారు. కుల్గామ్లో ఈ ఘటన జరిగింది. ఇలాఖాహి దెహతి బ్యాంక్లో విజయ్ కుమార్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. దాడి తర్వాత హాస్పి�
చెన్నై: ఒక బ్యాంక్ మేనేజర్ వర్షంలో సుమారు నాలుగు కిలోమీటర్లు నడిచి ట్రాఫిక్లో చిక్కుకున్న మూడు అంబులెన్స్లకు దారి ఏర్పాటు చేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం అక్కడ భారీగా వర్
బ్యాంకు మేనేజర్| పని ఒత్తిడిని తట్టుకోలేక ఓ బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాద ఘటన కేరళలోని కన్నూరు జిల్లా కుతుపరంబాలో జరిగింది. గతేడాది సెప్టెంబర్లో ఓ మహిళ ఉద్యోగి (38) ప్రమోషన్పై త్రిస్సుర�