బండ్లగూడ : నిరుపేదల ఆకలి తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఐదు రూపాయల భోజన పథకానికి విశేష ఆదరణ లభిస్తోందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం బండ్లగూడ జాగీర్ మున�
బండ్లగూడ : భారీ వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు జంట జలాశయాలైన హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్లకు చేరుతుండడంతో అధికారులు రెండు జలాశయాల గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. మంగళవార�
బండ్లగూడ : టీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ అని ,ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్
బండ్లగూడ : శివారు మున్సిపాలిటీ ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ప్రజల దాహార్తిని తీర్చేందుకు 1200 కోట్ల రూపాయల నిధులను సీఎం కేసీఆర్ విడుదల చేయడంపట్ల రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ హర్షం వ్య�
బండ్లగూడ : భర్త వేదింపులు భరించ లేక మహిళ అత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం…రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని
బండ్లగూడ : ప్రపంచంలో ఎక్కడ లేని పథకాలు తెలంగాణలో ఉన్నాయని, రాష్ట్రంలో అతి పెద్ద వైద్య పరికరాల పార్కును నెలకొల్పనున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. బుధవారం బం�
Old City | నగరంలోని పాతబస్తీలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. చాంద్రాయణగుట్ట పరిధిలోని బండ్లగూడలోని ఓ రోడ్డుపై వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి
బండ్లగూడ : మద్యానికి బానిసైన వ్యక్తి మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై కిషన్జీ తెలిపిన వివరాల ప్రకారం శ్యామల నగర్ శివరాంపల్లిలో నివాసం ఉండే సంతోష్ వెంకట్�
బండ్లగూడ : తెలంగాణ పోలీస్ అకాడమీలో ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి అకాడమీ జాయింట్ డైరెక్టర్ రమేష్ నాయుడు, డిప్యూటీ డైరెక్టర్ నవీన్కుమార్లు పూలమాల�
బండ్లగూడ : కులవృత్తులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో గుర్తుంపునిచ్చిందని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ �
బండ్లగూడ: గురువారం రాత్రి భారీగా కురిసిన అకాల వర్షంతో పలు ప్రాంతాలలోని ప్రధాన రహదారులు, బస్తీలలో వర్షం నీరు నిలిచి పోయింది. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని ఆరాంఘర్, శివరాంపల్లి, అత్తాపూర్, పిల్లర
బండ్లగూడ: పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో రంగారెడ్డి జిల్లా రవాణశాఖ అధికారులు బుధవారం ప్రైవేటు పాఠశాలల బస్సుల పై కొరడా ఝలిపించారు. రంగారెడ్డి జిల్లా ఉప రవాణశాఖ అధికారి ప్రవీణ్ రావు అదేశాల మేరకు హైదర్�