అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పార్టీకి వెన్నుపోటు పొడిచి అధికార పార్టీలోకి వెళ్లిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి స్థానిక నేతలు చుక్కలు చ�
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన (Party Defection) ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Prasad Kumar) నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్లో గెలించి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురి
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోశ్ (BM Prakash) అన్నారు. ఇందులో భాగంగా తక్కువ ఖర్చుతో కచ్చితమైన రోగ నిర్ధారణకు ఉపయోగపడే సీటీ స్�
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్ వర్గాల మధ్య గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. తామంటే తామే కొనుగోలు చేస్తామంటూ కాంగ్రెస్కు చెందిన ఇరువర్గాల మహిళా గ్ర�
MLA Dharna | కృష్ణా జలాలను కృష్ణా బోర్డు మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి నిరసన చేపట్టారు.
గద్వాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి సరిత కంటే 1154 ఓట్ల మెజార్టీలో ఉన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో గద్వాల నియోజకవర్గానిది దయనీయ పరిస్థితి. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు అభివృద్ధి చెందారు కానీ గద్వాల మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఇక్కడి నుంచి గెలిచిన డీకే అరుణ మంత్రి ప�