మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్జమ్మికుంట, జూలై 31: ‘బండి సంజయ్.. ఎంపీగా నువ్వు గెలిచి రెండున్నరేళ్లయ్యింది.. ఇప్పటివరకు నీ పార్టీ ఏం చేసిందో.. నువ్వేం చేశావో జమ్మికుంట, హుజూరాబాద్, కరీంనగర్ ప్రజల ముందుకు �
పార్లమెంటులో రాష్ట్రంపై బురద జల్లే ప్రశ్నలు! ఇదీ తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఎంపీల తీరు కేసీఆర్పై కక్షతో రాష్ట్ర ప్రయోజనాలు టార్గెట్ నచ్చే జవాబు వచ్చేందుకే లోక్సభలో ప్రశ్నలు కేంద్రం జవాబు పేరుతో ఇరు�
ఎంపీ బండి సంజయ్కు కేంద్రం జవాబు హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): వివిధ పథకాల కింద తెలంగాణకు ఇచ్చిన నిధులను రాష్ట్రప్రభుత్వం దుర్వినియోగం చేయలేదని కేంద్రం ప్రకటించింది. జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ (జ�
బండి సంజయ్పై టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మండిపాటు గతంలోనూ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసేలా తలాతోకలేని ప్రశ్నలు తెలంగాణ సర్కారు బాజాప్తా రైట్ అంటున్న కేంద్రమంత్రులు హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెల�
తెలంగాణ అభివృద్ధి చెందుతున్నందుకా? సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకా? బండి సంజయ్ని ప్రశ్నించిన మంత్రి వేముల గాంధారి, జూలై 5: బీజేపీ పాలిత రాష్ర్టాల కన్నా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్న�
హుజూరాబాద్ కోసమే నీ డ్రామాలు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వీణవంక, జూలై 5 : ‘కొత్త బిచ్చగాడు పొద్దెరుగడన్నట్టు బండి సంజయ్ పాదయాత్రకు బయలుదేరుతడట. హుజూరాబాద్ ఎన్నిక కోసమే ఈ పాదయాత్ర డ్రామా. దానికి పెట్టుక
ప్రాజెక్టులన్నింటినీ కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకువెళ్లండి కేంద్రానికి బండి సంజయ్ లేఖ తెలంగాణ బీజేపీ ఎంపీ నోట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదన సీమ ఎత్తిపోతల పథకం 50% పూర్తయిందని అంగీకారం కేంద్రం ఎందుకు ఆపలే�
ప్రతిష్ఠాత్మక సంస్థల్ని అమ్మకానికి పెట్టింది మీరు కాదా? కేంద్రాన్ని, మీ నరేంద్రమోదీని ఎందుకు ప్రశ్నిస్తలేవు? రూ.లక్షల కోట్ల విలువైన సంస్థల్ని నాశనం చేస్తున్నరు కేంద్రం చేస్తే నీతి.. రాష్ట్రం చేస్తే తప్ప
సైద్ధాంతిక వ్యతిరేకులను ఎలా చేర్చుకొంటారు? బీసీల భూముల లాక్కున్న వ్యక్తికి మద్దతెలా? బీజేపీలో తీవ్ర స్థాయికి చేరుతున్న అసంతృప్తులు వర్గ పోరుతో గ్రూపులుగా మారిన నాయకులు తమను విస్మరించడంపై స్థానిక నేతల
సీఎం కేసీఆర్..గాంధీ సందర్శనపై విమర్శలా! హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ గాంధీ దవాఖాన సందర్శనంతా ప్రచారం కోసమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించటంపై సోషల్ మీడియాలో తీ�
బండి సంజయ్కి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సవాల్ జనగామ, మే 4 (నమస్తే తెలంగాణ) : తనపై భూ కబ్జా ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మండిపడ్డారు. �