Prithvi-II | భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. దేశీయంగా అభివృద్ధి చేసిన స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2ని డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. మంగళవారం రాత్రి ఒడిశాలోని చాందీపూర్లో
North Korea | అంతర్జాతీయంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా వెనక్కి తగ్గేది లేదంటున్నది ఉత్తర కొరియా. వరుసగా క్షిపణులను ప్రయోగిస్తున్న కిమ్ కింగ్డమ్.. మరోసారి బలప్రదర్శణకు దిగింది.
భారత సాయుధ దళాల చేతికి త్వరలో ‘ప్రళయ్' బాలిస్టిక్ క్షిపణి అందనున్నది. 150-500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగల ఈ క్షిపణి కొనుగోలు ప్రతిపాదన తుది దశలో ఉన్నదని, దీనిని ఈ వారంలో జరిగే ఉన్నతస్థాయి సమావే�
North Korea | ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెతో కలిసి మిస్సైల్ టెస్టును పరీక్షించారు. ఆ ఫోటోలను కిమ్ విడుదల చేశారు. అయితే కిమ్కు ఎంత మంది పిల్లలు అనే విషయం ఇప్పటికీ తెలియదు. కిమ్ త�
North Korea | ఉత్తరకొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. తూర్పు సముద్ర తీరం వైపు కిమ్ సైన్యం ఓ బాలిస్టిక్ క్షిపణిని బుధవారం ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది
Agni Prime Ballistic Missile:అగ్ని ప్రైమ్ న్యూ జనరేషన్ బాలిస్టిక్ మిస్సైల్ను ఇవాళ ఇండియా విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో ఆ పరీక్షను చేపట్టారు. ఇవాళ ఉదయం 9.45 నిమిషాలకు ఆ పరీక్ష జరిగినట్లు తెలుస్తోంది. రక్షణశాఖ అధ�
దేశ భద్రతలో భారత నౌకాదళం మరో మైలురాయి సాధించింది. అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ నుంచి బాలిస్టిక్ క్షిపణిని శుక్రవారం ప్రయోగించింది. కీలకమైన ఈ పరీక్షలో విజయం సాధించింది.
south korea ballistic missile crash:దక్షిణ కొరియా ఇవాళ నిర్వహించిన బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విఫలమైంది. ఉత్తర కొరియా నిర్వహిస్తున్న క్షిపణి పరీక్షలకు వ్యతిరేకంగా.. ఇవాళ అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక వి�
North Korea | ఉత్తరకొరియా మరోసారి కొరియా స్వల్పశ్రేణి క్షిపణి ప్రయోగం చేపట్టింది. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 7గంటలకు స్వల్పశ్రేణి క్షిపణిని ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం
కొలంబో, ఆగస్టు22: శ్రీలంకలోని హంబన్తోట పోర్టులో నిలిపి ఉంచిన చైనా నిఘా నౌక ఆరు రోజుల తర్వాత సోమవారం అక్కడి నుంచి తిరిగి బయలుదేరింది. బాలిస్టిక్ మిస్సైల్, శాటిలైట్ ట్రాకింగ్ నౌక అయిన యువాన్ వాంగ్ 5 ఈ �
న్యూఢిల్లీ, జూన్ 15: స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2 పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి బుధవారం రాత్రి 7.30 గంటలకు దీన్ని పరీక్షించినట్టు రక్షణ శ�
ఇస్లామాబాద్: షాహీన్-3 బాలిస్టిక్ మిస్సైల్ను ఇవాళ పాకిస్థాన్ విజయవంతంగా పరీక్షించింది. షాహీన్ వెపన్ వ్యవస్థలో ఉన్న అనేక అంశాలను పరీక్షించేందుకు ఈ టెస్ట్ చేపట్టినట్లు మిలిటరీ పేర్కొన్న�
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా మిస్సైళ్ల పరీక్షను కొనసాగిస్తూనే ఉన్నది. గుర్తు తెలియని ప్రొజెక్టైల్ను సముద్రంలో పరీక్షించినట్లు దక్షిణ కొరియా ఆరోపించింది. బహుశా అది బాలిస్టిక్ మిస్సైల్ అయి