గోదావరిఖని ప్రభుత్వ దవాఖాన వద్ద మూడు గుంటల స్థలంలో మాజీ కార్పొరేటర్ ఒకరు అక్రమ నిర్మాణం చేపడుతుంటే నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని, ఆ మాజీ ప్రజాప్రతినిధి నగరంలో ఏం చేసి
ఓ వైపు సంస్థ ఆర్థిక కష్టాల్లో ఉందని చెప్పుకొంటూ..సామాన్యుల నుంచి ఆస్తి పన్ను, చిన్న వ్యాపారుల నుంచి ట్రేడ్ లైసెన్స్ల రూపంలో ముక్కు పిండి వసూలు చేస్తున్న బల్దియా అధికారులు.. గజం స్థలానికి రూపాయికి అద్దె
జలవనరుల పక్కన, బఫర్ జోన్లలో చెత్త డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి బల్దియా అధికారులు వందలాది ట్రిప్పుల చెత్తను డంప్ చేస్తూ పర్యావరణానికి హాని తలపెడుతున్నారు. దీనిపై పర్యావరణవేత్తలు తీవ్రంగా అభ్యంతరం వ
గోదావరిఖని పట్టణంలో ఒక భారీ షాపింగ్ మాల్ నిర్మాణానికి సంబంధించి పర్మిషన్ ఇవ్వడంలో రామగుండం బల్దియా అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. షాపింగ్ మాల్ నిర్మాణానికి పర్మిషన్ ఇస్తే ఒకే మొత్తం�
హనుమకొండ చౌరస్తా కేంద్రంగా చిరు వ్యాపారం చేసుకుంటున్న వారి దుకాణాలను ముందస్తు సమాచారం లేకుండా మంగళవారం బల్దియా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కూల్చివేశారు. సుమారు 40కి పైగా షాపులను కూల్చేయగా రూ.50వేల నుంచ�
జీహెచ్ఎంసీ అభివృద్ధి చేసిన పార్కులలో ప్రజలు వాకింగ్ చేయడానికి డబ్బులు వసూలు చేయడం బాధాకరమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం కేపీహెచ్బీ కాలనీ డివిజన్ లోని పార్కులను ఎమ్�
ఆస్తి పన్ను కట్టని వారిని జీహెచ్ఎంసీ లక్ష్యంగా చేసుకున్నది. పన్ను కట్టని వారి ఆస్తులను సీజ్ చేస్తామంటూ బెదిరిస్తున్నది. ఇందులో భాగంగానే ప్రతిరోజూ ఒక్కో సర్కిల్లో ఐదేసి చొప్పున ఆస్తులను సీజ్ చేస్తు
తస్తుల నిర్మాణం కోసం తవ్విన డబుల్ సెల్లార్ మట్టిదిబ్బలు కూలిన సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.
గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ట్రేడర్లు తమ లైసెన్స్లను ఈ ఏడాదికి పునరుద్ధరించుకోవాలని బల్దియా అధికారులు తెలిపారు. గతేడాది డిసెంబర్ 31తో ట్రెడ్ లైసెన్స్ గడువు ముగిసిందని, వీరంతా ఈ నెల 31లోగా తమ లైసెన్స్�
KTR | తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతోరణం లేకుండా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ‘ఇది అధికార నిర్ణయమా? ల�