Anjali | మాస్ కా దాస్ విశ్వక్సేన్ (Vishwak Sen) నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) ప్రీ రిలీజ్ ఈవెంట్కు నందమూరి బాలకృష్ణ హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హీరోయిన్ అంజలి (Anjali) తో స్టేజ్పై వ్యవహరించిన తీరు నెట�
Nagavamsi | విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నందమూరి బాలకృష్ణ నడుచుకున్న తీరుపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మే 31న ప్రేక్షకులు మ
Hansal Mehta - Balakrishna | టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. యువ నటుడు విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari). ఈ సినిమా మే 31న
టీడీపీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ (NTR) 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్ ట్యాంక్బండ్లోని ఎన్టీఆర్ ఘాట్లో నటులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీ�
Satyabhama | టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం సత్యభామ (Satyabhama). మే 31న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా విడుదలకు వారం రోజుల ముందు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్కు ప్లాన్ చేశారు మేకర్స్�
NBK 109 | టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. గతేడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న ఈ హీరో ప్రస్తుతం NBK 109తో పాటు అఖండ సీక్
Balakrishna | టాలీవుడ్కు చెందిన ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన సతీమణి వసుంధరతో కలిసి ఆయన ఓటు వేశారు. హిందూపురంలోని ఓ పోలింగ్ కేంద్రంలో వారు తమ ఓటును వినియోగించ�
NBK 109 | గతేడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ. ఇక ఈ సినిమాలు ఇచ్చిన జోష్తో మరో బ్లక్ బస్టర్ కాంబోను లైన్లో పెట్టాడు బాలయ్య. �
Lakshmi Parvathi | నందమూరి బాలకృష్ణపై ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రి ఎన్టీఆర్కు అండగా నిలబడని బాలకృష్ణ.. ప్రజలకు ఏ విధంగా అండగా ఉంటారని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంల�
Akhanda 2 | కొన్ని కాంబినేషన్స్లో సినిమా వస్తుందంటే చాలు.. రికార్డులు, కలెక్షన్లు, అవార్డుల గురించే చర్చ నడుస్తుంటుంది. అలాంటి క్రేజీ కాంబోల్లో ఒకటి బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శీను (Boyapati srinu). ఈ ఇద్దరి కలయికలో వచ్చిన
తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో వారం రోజుల్లోగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని పతంజలి వ్యవస్థాపకులు రాందేవ్ బాబా, బాలకృష్ణలను సుప్రీంకోర్టు ఆదేశించింది.