అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అలంపూర్ జోగుళాంబ ఆలయాల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తులు ఇచ్చే కానుకలు, విరాళాలు, ఆలయ నిధులను లెక్కాపత్రం లేకుండా అప్పనంగా ఖర్చు పెడుతున�
అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠమైన అలంపూర్లోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను శుక్రవారం సుప్రీంకోర్టు జడ్జి ఎస్వీఎన్ భట్టి కుటుంబ సమేతంగా దర్శిచుకున్నారు. ఆలయ పాలక మండలి కమిటీ చైర్మన్�
వారం రోజులుగా ని ర్వహించిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం అవభృత స్నానం(తీర్థావళి)తో ముగిశాయి. శివాలయంలో నిర్వహించిన పూర్ణాహుతితో ఉత్సవాలను పరిసమాప్తి చేశారు. ఈ సందర్భంగా ఆల య సిబ్బంది వసంతోత్సవం �
ఐదో శక్తిపీఠమైన అలంపూర్ క్షేత్రంలో ఐదు రోజులుగా అంగరంగ వైభవంగా జరిగిన బ్రహ్మోత్సవాలు బుధవారంతో ముగిశాయి. చివరి రోజు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి ఉభయ ఆలయాల్లో పూజలు చేశారు. ఆలయ ప్రాంగణ�
ఐదో శక్తి పీఠమైన అలంపూరులో బ్రహ్మోత్సవాలకు వేళైంది. జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో 10 నుంచి 14వ తేదీ వరకు వైభవంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ప్రతి యేటా వసంత పంచమి రోజు అమ్మవారు భక్తులకు నిజరూప ద�
అలంపూర్లోని ఐదో శక్తి పీఠమైన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను గురువారం సినీ నటుడు నవదీప్ దర్శించుకున్నారు. ఆయనకు ఈవో పురేందర్కుమార్ ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
జోగుళాంబ తల్లి చల్లని చూపు, ఆశీర్వాదం రాష్ట్రంలోని అందరిపై ఉండాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. మంగళవారం అలంపూర్ క్షేత్రంలోని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని పద్మారావు గౌడ్ కు�