BSP chief | బీఎస్పీ (BSP) జాతీయ అధ్యక్షురాలు (National president) గా మరోసారి మాయావతి (Mayavati) ఎన్నికయ్యారు. బీఎస్పీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, జాతీయ స్థాయి ఆఫీస్ బేరర్లు, రాష్ట్ర పార్టీ నేతలు అందరూ కలిసి ప్రత్యేక సమావేశంలో ఈ నిర
Mayawati | లోక్సభ ఎన్నికలపై బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి కీలక ప్రకటన చేశారు. త్వరలో జరుగబోయే ఎన్నికల్లో ఆ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆమె ప్రకటించారు. దీంతో థర్డ్ ఫ్రంట్, ఇతర పార్టీలత�
పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే అడుగు జాడల్లో ప్రతిఒక్కరూ నడవాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నిజామాబాద్ మండలంలోని జలాల్పూర్ గ్
వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్ రహదారిలో బహుజన సమాజ్ పార్టీ సోమవారం నిర్వహించిన ఎన్నికల సభ వద్ద అపశ్రుతి చేటుచేసుకున్నది. సభకు దాదాపు 2,500 మంది తరలివచ్చారు.
యూపీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురు కావడంతో బీఎస్పీ అధినేత్రి మాయావతి ఖంగు తిన్నారు. దీంతో పార్టీలో రిపేర్ను ప్రారంభించారు. ఇప్పటికే ఆమె అల్లుడు, సోదరుడికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పజెప్పిన �
ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత బీఎస్పీ అధినేత్రి మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మీడియా డిబేట్లకు పార్టీ నేతలెవ్వరూ వెళ్లొద్దని హుకూం జారీ చేశారు. యూపీ మీడియా ఓ కులం పక్షాన ఉంటూ, కులం ఎజ
లక్నో: వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి స్పష్టంచేశారు. ఒంటరిగానే పోటీచేసి 2007 ఎన్నికల తరహాలో మళ్లీ తాము భారీ మెజారిటీ సాధ�
ఎన్నికల బరి| రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటిరిగానే పోటీచేస్తామని, ఎవరితో పొత్తుపెట్టుకునే ఆలోచన లేదని బహుజన్ సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో వ�