భారత యువ షట్లర్ ఆయుష్శెట్టి, హైదరాబాదీ ఆటగాడు తరుణ్ మన్నెపల్లి మకావు ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 టోర్నీలో ప్రీక్వార్టర్స్కు దూసుకెళ్లారు. బుధవారం జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 31వ ర్యాంకర్�
భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి సత్తాచాటాడు. వరుస టోర్నీల్లో సీనియర్లు విఫలమవుతున్న వేళ తానున్నానంటూ టైటిల్తో మెరిశాడు. యూఎస్ ఓపెన్ సూపర్-300 టోర్నీలో ఆయుష్ విజేతగా నిలిచి ఔరా అనిపించుకున్నాడు.
US Open Super 300 : భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి (Ayush Shetty) కెరియర్లో తొలి బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్ సాధించాడు. యూఎస్ ఓపెన్ సూపర్ 300 (US Open Super 300) టోర్నీలో విజేతగా అవతరించాడు. మూడో సీడ్కు షాకిచ్చి.. మువ్వన్నెల జెండాను రెపరెపలాడి
బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్లు తన్వి శర్మ, ఆయుష్ శెట్టి విజయవంతమైన ప్రదర్శన కొనసాగుతున్నది. టోర్నీలో ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ సెమీస్ చేరిన ఈ
తైపీ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్-300 టోర్నీలో తమకంటే మెరుగైన ర్యాంకు కలిగిన షట్లర్లను మట్టికరిపించిన భారత యువ షట్లర్లు ఉన్నతి హుడా, ఆయుష్ శెట్టి పోరాటం సెమీస్లోనే ముగిసింది.
సీనియర్లందరూ విఫలమైనా ఒర్లీన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ బరిలో నిలిచిన యువ భారత షట్లర్ ఆయూష్ శెట్టి అదరగొడుతున్నాడు. ఈ టోర్నీలో అతడు సెమీస్కు దూసుకెళ్లాడు.
Odisha Masters: సెమీఫైనల్స్లో భారత్కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు అయూష్ శెట్టి, సతీష్ కుమార్ కరుణాకరన్లు తమ ప్రత్యర్థులను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించారు.