అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో నిర్మించిన దివ్యమైన రామాలయం శ్రీరామ నవమి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు బాల రాముని నుదుటిపై సూర్య కిరణాలతో తిలకం దిద్దనున్నారు. ఈ అద్భు
అయోధ్య బాల రాముడి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం మంగళవారం కాజీపేట నుంచి ఆస్తా ప్రత్యేక రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట నుంచి సాయంత్రం 6:20 గంటలకు ఈ రైలు బయలుదేరనున్నది.
తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న సిలిండర్లు మాదాపూర్ పోలీస్స్టేషన్లో పేలడం తీవ్ర కలకలం సృష్టించింది. మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపిన వివరాల ప్రకారం... స్ట్రీట్ వెండర్స్ వద్ద తనీఖీల్లో సీజ్ చేసిన నా�
బాలరాముడు తన సొంత ఇంటికి చేరిన వేళ ఉమ్మడి జిల్లాల్లోని అన్ని రామాలయాలు, ఇతర దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ఇతరత్రా ధార్మిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఉదయం నుంచి పంచామృతాభిషేకాలు, స్వామి వారిక