పట్టణంలోని కోరుట్ల పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సోమవారం నాషా ముక్తు భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పొగాకు హానికారక ప్రభావాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పాఠశాల నుంచి కొత్త బస్టా
మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించే ఉద్యమంలో ప్రతీ ఒక్కరూ పాలుపంచుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్దత్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్య, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురు�
అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లావ్యాప్తంగా గురువారం అవగాహన ర్యాలీలు నిర్వహించారు. విద్యార్థులకు పలు రకాల పోటీలు నిర్వహించి అధికారులు బహుమతులు అందజేశారు.
వ్వంపేట మండలం గోమారం గ్రామంలో ర్యాలీ నిర్వహించి రైతులకు నేల ఆరోగ్యం, మట్టి నమునా సేకరణ వల్ల కలిగే లాభాలు వివరించారు. రైతులకు పంటలపై అధిక దిగుబడులు వచ్చేవిధంగా అవగాహన కల్పించారు.
Govt Schools | తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను ఉచితంగా పొందాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ బడులను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉన్నదని మండల విద్యాధికారి కమలా
ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం మరిపెడ ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది మరిపెడ పురపాలక సంఘం పరిధిలో మలేరియా నివారణ పై అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు.
Srisailam | ‘స్వచ్చ శ్రీశైలం’ కార్యక్రమంలో భాగంగా క్షేత్ర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి భాద్యత అని దేవస్థానం ఈఓ ఎం శ్రీనివాసరావు అన్నారు.