నగరంలో కొత్త ఆటోల పర్మిట్ల జారీలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 14న ఒక రోజు ఆటో బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ �
ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 142 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్�
కాంగ్రె స్ ప్రభుత్వం ఆటోడ్రైవర్లకు తీవ్ర అన్యా యం చేసిందని తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ జేఏసీ నేతలు మండిపడ్డారు. బుధవారం హిమాయత్నగర్లోని సత్యనారాయణరెడ్డిభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల
ఆటోడ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఉదయం అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్కు నేతలు వాయిదా తీర్మానం ఇచ్చారు. ప్రభుత్వ ముందుచూపులేని విధానాలతోనే రా�
న్నికల ముందర ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి డిమాండ్ చేశారు. బుధవారం ఎమ్మెల్సీలు కవిత, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, దేశ్పతి
తెలంగాణ ఆటో జేఏసీ ఆధ్వర్యంలో నగరంలో రెండో రోజు గురువారం ఆటో డ్రైవర్ల నిరసన కొనసాగింది. బీఎంఎస్ అనుబంధ సంస్థ తెలంగాణ స్టేట్ ఆటో అండ్ టాక్సీ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు నగరంలోని ఉప్పల�
‘సాపాటు ఎటూ లేదు.. పాటైనా పాడు బ్రదర్.. రాజధాని నగరంలో వీధీ వీధీ నీదీ నాదే బ్రదరూ..’ అన్నారు 1980లో వచ్చిన ‘ఆకలి రాజ్యం’ సినిమాలో ఆచార్య ఆత్రేయ. ఆనాడు ఆయన రాసిన ఈ గీతం 2024లో ఆటోవాలాల బతుకుల్లో కాంగ్రెస్ ప్రభుత్�
ఆటో డ్రైవర్ల సమస్యలపై పోరాడుతామని మాజీ ఎంపీ వినోద్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం మానకొండూర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లతో ఏర్పాటు చేసిన సమావేశానికి వినోద్కుమార�
ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలకు ఇకనైనా అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు. 15 మంది ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం స్పందించదా? అని మండిపడ్డ
KTR-Auto Drivers | రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం కోసం కార్మిక విభాగం నేతలు రూప్ సింగ్, మారయ్య, రాంబాబు యాదవ్ సారధ్యంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త�