రాష్ట్రంలో ఎక్కడైనా చీమ చిటుక్కుమన్నా తెలిసేలా, హైదరాబాద్ మొత్తం నిఘా నీడలో ఉండేలా దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఈ నెల 4న ప్రారంభోత్సవానికి సిద్ధమవుతు�
రాష్ట్రంలో ఆగస్టు ఒకటివరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల తీవ్రత తగ్గిందని, ఇప్పటికే 94 శాతం అధికంగా వర్షాలు పడ్డాయని పేర్కొన్నది. శనివార�
ఆగస్ట్ 13న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ గురించి మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్తో మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్ సమావేశం అయ్యారు
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో గ్రామాల్లో శానిటేషన్ సమస్య తలెత్తకుండా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. వరదలు, వర్షాలపై శనివారం సీఎం కేసీఆర్ నిర్వహి�
తిరుమల : తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ మంగళవారం విడుదల చేయనున్నది. ఆగస్టు మాసానికి సంబంధించిన తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జి�
TTD | తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేసింది. జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి టికెట్లను వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని సూచించింది
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశీయంగా వాహన విక్రయాలు ఊపందుకున్నాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో అమ్మకాలు లేక దిగాలు పడిన ఆటో రంగానికి ఊరటనిచ్చేలా ఆగస్టులో సేల్స్ జోరుగా జరిగాయి. హ్యుందాయ్, టాటా, మహీంద్రా, టయ�
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆగస్టు నెలకు సంబంధించిన జీఎస్టీ వసూళ్లు వివరాలను వెల్లడించింది. ఆగస్టులో రూ.1,12,020 కోట్ల ఆదాయం వసూల్ అయినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే, ఆగ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఉదయం రికార్డు స్థాయిలో భారీగా వర్షం కురిసింది. దీంతో వీధులు, రోడ్లు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఢిల్లీలో శనివారం ఉదయం 139 మిల్లీమీటర�
మంత్రి ఎర్రబెల్లి | ఇప్పటి వరకు 7 కోట్ల 91 లక్షల 2 వేల మొక్కలను నాటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మిగతా మొక్కలను నాటే ప్రక్రియ ఆగస్టు నెలాఖరు లోగా పూర్తి చేస్తామని అయన తెలిపారు.
నైట్ కర్ఫ్యూ పొడగింపు.. ఎక్కడ? ఎప్పటి వరకంటే? | ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలో సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు నైట్కర్ఫ్యూను పొడగించింది. ఆదివారం నుంచి వచ్చే నెల వరకు రాత్రి 8 గంటల నుంచి మరుసటి
న్యూఢిల్లీ: ఉన్నత విద్య కోసం భారత విద్యార్థులు అమెరికాకు క్యూ కడుతున్నారు. స్టూడెంట్స్ రద్దీ పెరిగిన నేపథ్యంలో ఆగస్ట్ మొదటి వారం నుంచి విమాన సర్వీసులను రెండు రెట్లు పెంచనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపి�